నిర్మల్ పట్టణానికి చెందిన తొడసం శంభు తన భార్య సుమి త్ర అనారోగ్యంగా ఉండడంతో శనివారం నిర్మల్ మాతా,శిశు ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చాడు. వైద్యులు పరీక్షించి మందులు రాశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ కేజీబీవీలో ఇద్దరు విద్యార్థినులకు ఎలుకలు కరువగా.. ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని అధికారులు హె చ్చరించిన ఘటన గురువారం ఆలస్యంగా వె లుగులోకి వచ్చింది.
గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. వికారాబాద్ మండలం మద్గుల్ చిట్టెంపల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన టేకులబీడ్ �
‘సదరం సర్టిఫికెట్కు రూ.30 వేలు?’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం సంచలనం సృష్టించింది. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రెండు రోజులుగా కలకలం రేపుతున్నది. ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, �
జిల్లా కేంద్రంలోని దవాఖాన పేరుకే పెద్దాసుపత్రి.. కాని అక్కడ రోగులకు అన్ని అరకొరే.. గతంలో సర్కార్ దవాఖాన అంటే నేను రాను బి డ్డో అనేస్థాయి నుంచి బీఆర్ఎస్ పాలనలో సర్కార్ దవాఖానకు అన్ని సౌకర్యాలు కల్పించ�
Telangana | వైద్యం కోసం వెళ్లిన ఓ మహిళపై ఓ నర్సు దాష్టీకం ప్రదర్శించింది. ఇష్టమొచ్చినట్లు తిడుతూ చేయి కూడా చేసుకుంది. ఊహించని ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపం చెందిన సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబ్నగర్ జిల్
Jagithyala | వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించారు జగిత్యాల జిల్లా ప్రభుత్వ దవాఖాన సిబ్బంది. ఓ రోగి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకోకపోవడం పలువురిని కలిచవేసింది.
Nizamabad | రోగులను పట్టించుకోకుండా దవాఖానలో పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ను ప్రభుత్వం సస్పెం డ్ చేసింది. ఆమెపై విచారణకు ఆదేశించింది. వైద్యార
నర్సాపూర్లోని ప్రభుత్వ దవాఖాన మార్చురీ వద్ద మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. పంచాయతీరాజ్ ఏఈగా ఉద్యోగం పొంది నాలుగు నెలలు గడవక ముందే పాపగారి మనీషాను మృత్యువు కబలించింది. సంగారెడ్డి జిల్లాలో పీఆర
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ మందుబాబులకు దవాఖానను శుభ్రం చేయాలంటూ మంచిర్యాల కోర్టు శిక్ష విధించింది. ఎస్సై సుగుణాకర్ ఇటీవల సీసీసీ నస్పూర్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా పలువురు మద్య�
ముంబైలోని ఓ ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవల్ని పరిశీలించేందుకు వెళ్లిన ఓ మాజీ కార్పొరేటర్కు ఊహించని షాక్ ఎదురైంది. దవాఖానలోని స్వీపర్ ఓ మహిళా పేషెంట్కు ఈసీజీ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి వెలుగులోకి