ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కారం కాకుంటే దసరా తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి ఉద్యమిస్తామని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ స్పష్టం చ�
బతుకమ్మ, దసరా,దీపావళి పండుగులు సమీపిస్తున్నా వేతనాలు రాకపోవడంతో అతిథి అధ్యాపకులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరకొర వేతనాలతో సేవలందిస్తున్న అతిథి అధ్యాపకులకు వచ్చే కనీస వేతనాలు సమయానికి అంద�
కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బందిపై ప్రభుత్వం రోజురోజుకూ పని ఒత్తిడి పెంచుతున్నది. దీంతో ప్రభుత్వంపై క్షేత్రస్థ�
చెరువుల ఆక్రమణలకు సహకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకున్న తర్వాతే చట్టానికి అనుగుణంగా దర్యాప్తు చేపట్టాలని సైబరాబాద్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్రంలోని వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బాసటగా నిలిచారు. ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇస్తామని ఉద్యోగుల జేఏసీ సంఘాలు మంగళవారం ప్రకటించాయి. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో ఎంప�
అన్నం ఉడికిందనేందుకు ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. అట్లనే రాష్ట్ర ఆర్థిక శాఖలో ఏం జరుగుతుందనేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. కాంట్రాక్టర్ల బిల్లులే కాదు.. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి హక్తుభుక్తంగా రావ
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు సంబంధించి.. పాత పింఛన్ విధానాన్ని అమలుపరుస్తామని, ఏకీకృత, జాతీయ పిం�
ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావాలంటే.. రాకపోకలకు అయ్యే ఖర్చుల కోసం నిత్యం అప్పులు చేయాల్సి వస్తున్నది. 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో వారి జీవితాలు దుర్భరంగా మారాయి.
నిరంతరం క్రీడల సాధనతో ఆరోగ్యవంతంగా ఉంటారని, ఎలాంటి అలసట లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తారని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఈ నెల 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని క
జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అయోమయం నెలకొన్నది. వివిధ కార్యక్రమాల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కనిపించింది. దీంతో వేడుకల
పశు సంపద పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న సంచార పశువైద్య(1962) ఉద్యోగులు వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. నిరంతరం మూగజీవాల సేవకు అంకితమవుతున్న సిబ్బంది 10 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు�
కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాల్సిందేనని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వారు విధులు బహిష్కరించి, జీపీ, ఎంపీడీవో కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు.
కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ప్రకటించారు. వేతన పెంపు ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు.