గుజరాత్ మాడల్ అంటూ ప్రచార ఆర్భాటాలతో దేశ ప్రజలను తప్పుదారి పట్టించిన బీజేపీ పెద్దలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కటానికి తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా మోదీ, అమిత్ షా గుజరాత్ ఓటమి భయం పట్టుకొ�
Swamy goud | ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికీ లొంగలేదు, ఎప్పటికీ లొంగిపోరని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ నేత స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యోగా సంఘాలు ఎవరికీ అమ్ముడుపోవన్నారు.
దరఖాస్తు చేసుకున్న 51,553 మంది దరఖాస్తుల్లో డిగ్రీ చదివినవారే అధికం హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు గ్రూప్-1 పోస్టులకు భారీగా పోటీపడుతున్నారు. శనివారం దరఖాస్తు ప్రక్రియ ముగిసేనాటికి
అవినీతి రహితంగా విధులు నిర్వర్తించాలి నిబద్ధత.. ప్రణాళిక ఉంటే ఉద్యోగం మీ సొంతం సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మామునూరు పీటీసీలో శిక్షణ పొందుతున్న యువతకు దిశానిర్దేశం యువత కోసమే ఉచిత కోచింగ్ సెంటర్.. టీ�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కశ్మీరీ పండిట్ ప్రభుత్వ ఉద్యోగులు అభ్రదతా భావంలో ఉన్నారు. ఉగ్రవాదులు వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ నెల 12న బుద్గామ్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయంలో కశ్మీరీ పండిట్ రా�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ నెల 26 వ తేదీన జరగనున్న వాటర్ వర్క్స్ ఉద్యోగుల సం�
ఆఫీసు వేళల్లో ప్రభుత్వ ఉద్యోగులు వ్యక్తిగత అవసరాలకు ఫోన్లను వాడేందుకు అనుమతించొద్దని మద్రాస్ హైకోర్టు చెప్పింది. ఈ మేరకు మార్గదర్శకాలు రూపొందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని న్యాయమూర్తి జస్టిస్ సుబ�
చెన్నై: మద్రాస్ హైకోర్టు ఇవాళ ఓ పిటిషన్పై కీలక తీర్పును వెలువరించింది. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసు వేళల్లో తమ వ్యక్తిగత విషయాల కోసం మొబైల్ ఫోన్ వాడరాదని కోర్టు తన తీర్పులో చెప్ప�
Employees Biometric | ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు రేపటి నుంచి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.
వేతన సవరణ ఉత్తర్వులు జారీ | ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.
అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది | రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల 61 ఏళ్ల వయోపరిమితి చట్టం పెంపుపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రా