మెదక్- నిజామాబాద్- కరీంనగర్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హకు వినియోగించుకునేందుకు ఈ నెల 27న ప్రభుత్వోద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని ఎన్నికల ర�
రాష్ట్రంలోని లక్షలాది మంది కార్మికుల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ‘ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్' (ఐఎంఎస్) ఉద్యోగులపై ‘కార్పొరేషన్' కత్తి వేలాడుతున్నది. రాష్ట్ర కార్మిక శాఖ పరిధిలో ఉన�
రిటైర్మెట్ బెనిఫిట్స్ అందక దిక్కుతోచని స్థితిలో రిటైర్డ్ ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన కాంగ్రెస్ ప్రభుత్వానికి అర
కొత్తగా అధికారం చేపట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించే పనిని ప్రారంభించారు. అందులో భాగంగా ఆయన బైఅవుట్లు ప్రకటించారు. తమ ఉద్యోగాలు వదిలిపెట్టే ఫెడరల్ ఉద్యోగులకు 8 నెలల జీతం అ�
రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ ఆర్థిక నిర్వహణ ఫలితంగా ప్రజలు నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారు. సాధారణమైన అవసరాలకూ నిధులు సమకూర్చుకోలేని పరిస్థితుల్లోకి జారుకుంటున్నది మన రాష్ట్రం. అమలుకాని హామీలు, పట్టాలెక్�
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) అమలును మోదీ సర్కారు ప్రకటించింది. పదవీ విరమణ పొందినవారికి పింఛన్ హామీ, ఆర్థిక భద్రతలే లక్ష్యంగా పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్), జాతీయ ప�
Premium Trains | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. రైల్వే మంత్రిత్వ శాఖ లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC)ను విసర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు 385 ప్రీమ�
ములుగు జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సొంత వాహనాలనే అద్దె వాహనాలుగా చూపిస్తూ సర్కారు సొమ్మును లూటీ చేస్తున్నారు. నిబంధనలు బేఖాతర్ చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందేందుకు వక్రమార్గాలను ఎంచుకుంటున్నారు
రూ.32,000 ప్లేటు మీల్స్తో మంత్రులకు కడుపు నిండితే చాలా? నిరుద్యోగుల కుటుంబాలు ఆకలితో అలమటించినా పట్టించుకోరా? అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం మరీ ఇంత బిజీనా? నియామ
Telangana | ప్రభుత్వం మారిన వెంటనే లంచాధికారులు ప్రజలను పీడించేందుకు కోరలు చాచారు. నగదు కోసం పౌరులను జలగల్లా పట్టి పీడించారు. బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా, డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా, పాస్ బుక్ చేయాలన్న�
సచివాలయ ఉద్యోగులకు గురువారం నుంచి ‘ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్' విధానం అమల్లోకి రానున్నది. సచివాలయ ఖాతా నుంచి జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులక�
మలక్పేట బీ-బ్లాక్లోని ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయంలోని ఖాళీ క్వార్టర్స్, స్థలాలను సోమవారం రాష్ట్ర డీజీపీ జితేందర్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సౌత్ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ పాటిల్, హైద
సచివాలయ ఉద్యోగులకు నేటి నుంచి నూతన హాజరు వ్యవస్థ అమల్లోకి రానున్నది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానం అమలుచేస్తామని సీఎస్ ఇట
ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వర్తించినందుకు నెలనెలా ఠంచనుగా వేతనం తీసుకుంటున్నా.. అది చాలదనట్లు ఆమ్యామ్యాలకు మరిగి కొందరు అధికారులు పక్కచూపులు చూస్తున్నారు. పని ఏదైనా సదరు బాధితుల నుంచి రూ.వేలు, లక్�