ప్రైవేటు సంస్థల నుంచి అవార్డులను పొందే ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు ఆ అవార్డులను స్వీకరించేందుకు సంబంధిత అధికారుల నుంచి విధిగా ముందస్తు అనుమతి
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇది శుభవార్తే. ఒక కరువుభత్యం (డీఏ) విడుదలకు ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతినిచ్చింది. అక్టోబర్ నెల నుంచి డీఏ చెల్లించేందుకు అభ్యంతరం లేదని శనివారం ఈసీ ప్రకటించి
ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. ఈ పరీక్షలను డిసెంబర్ 15 నుంచి 23 వరకు నిర్వహిస్తామని ప్రకటించింది.
ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలకు బీఆర్ఎస్ సర్కా రు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. శనివారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన పీఆర్ట�
ఉద్యోగులే ప్రభుత్వ కార్యక్రమాల సారథులని, పరిపాలనా వ్యవస్థకు, ప్రజలకు మధ్య వారధులని ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా నమ్ముతారు. ఉద్యమకాలం నుంచీ వారితో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. వారి యోగక్షేమాల మీద ఆ�
ఉమ్మడి నిజామాబాద్ జి ల్లాలో ఆర్టీసీ కార్మికుల సంబురాలు అంబరాన్నంటా యి. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేయడంతో సంస్థ ప్రభుత్వంలో విలీనం అయ్యింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 4803 మంది కార్మికులకు ఇక నుంచి ప్�
వచ్చే 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే 75 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తానని రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న ఇండియన్ అమెరికన్ వివేక్ ర�
ఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం మాట ప్రకారం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కార్మికులకు పట్టం కట్టిందని రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు.
మిగతా రాష్ర్టాలతో పో ల్చుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని దాచలక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో బుధవారం
Minister Niranjan Reddy | తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించాలనదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు.
వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చుకునే వ్యవహారంలో న్యాయపరమైన ఆటంకం ఎదురైంది. వీఆర్ఏ వ్యవస్థ సమాజానికి చేసిన సేవ గురించి, త్యాగం గురించి నేటికాలంలో చాలామందికి తెలియకపోవచ్చు. దేశ స్వాతంత్య్రానంతర�
గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చాలంటే క్షేత్ర స్థాయిలో బాధ్యత కలిగిన అధికారి ఉండాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం 2019లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్ వేసి నియామకాలు �