కేంద్ర ప్రభుత్వం 2004లో తీసుకొచ్చిన కొత్త పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే ఉద్యోగులతోపాటు పోస్టల్, టెలి�
ప్రభుత్వ ఉద్యోగుల పట్ల గుదిబండలా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని సీపీఎస్ ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షుడు తాహెర్ అలీ కోరారు. శుక్రవారం సీపీఎస్ సంఘం సభ్యులతో కలిసి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు, ర
‘ఓడెక్కె దాకా ఓడ మల్లన్న.. ఓడ దిగినంక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. శాసనసభా ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించిన ఆ పార్టీ, ఇప్పుడు అమలులో మాత్రం చోద్యం చూస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ప్రభుత్వ ఉద్యోగులపై గొడ్డలి పెట్టు లాంటివని.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయొద్దని శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మె ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విజయవంతమైంది.
ప్రభుత్వోద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో తాను ఎప్పుడూ ముందుంటానని రాష్ట్ర రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో ఫంక్షన్హాల్ శనివారం రాత�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరమ్మ రాజ్యంలోఉద్యోగులకు ఫస్ట్ తారీఖునాడే జీతాలు ఇస్తామంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్పుకుంటూ వచ్చారు.
రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరగుతుందని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నస్పూర్లోని కలెక్టరేట్లో జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్యతో కలిసి 37వ జాతీయ రోడ్డు భద్రతా మాస�
సంక్రాంతి పండుగ సమీపిస్తున్నది. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు ప్రభుత్వోద్యోగులతోపాటే తమకు కూడా వేతనాలు వస్తాయని ఆశించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఒకటో తారీఖు పోయి పన్నెండో తారీఖు వచ్చిన�
అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తారీఖునే వేతనాలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించింది. మ్యానిఫెస్టోలోనూ ఆ హామీని పొందుపరించింది. కానీ, ఆ పార్టీ అధి�
సాక్ష్యాల నమోదుతో కూడిన న్యాయపరమైన విచారణలో తప్ప ప్రభుత్వ అధికారులు భౌతికంగా న్యాయస్థానాలకు హాజరుకానక్కర్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారులను కోర్టులకు పిలిపించటం, వస్త్రధారణపై
రంగారెడ్డి జిల్లాలోనే మారుమూల తండా అయిన పటేల్చెర్వు తండాకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించాలనే లక్ష్యం.. పట్టుదలతో చదువుతారు.
ప్రైవేటు సంస్థల నుంచి అవార్డులను పొందే ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు ఆ అవార్డులను స్వీకరించేందుకు సంబంధిత అధికారుల నుంచి విధిగా ముందస్తు అనుమతి
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇది శుభవార్తే. ఒక కరువుభత్యం (డీఏ) విడుదలకు ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతినిచ్చింది. అక్టోబర్ నెల నుంచి డీఏ చెల్లించేందుకు అభ్యంతరం లేదని శనివారం ఈసీ ప్రకటించి