వీఆర్ఏలు సంబురాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న 622 మంది గ్రామ రెవెన్యూ సహాయకులు వార�
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ పెంచుతూ ఆర్
2 జూన్ 2014 నాటికి ఐదేండ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల వార్షిక ఇంక్రిమెంట్ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పదవీ విరమణకు ఒక్క రోజు వ్యవధి ఉన్నా ఇంక్రిమెంట్కు అర్హులేనని, వారు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చని స్పష్టం చేసింద�
వికారాబాద్ బ్రిడ్జి నిర్మాణంలో వస్తున్న సమస్యలను పరిష్కరిస్తూ రోడ్లు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. గురువారం బ్రిడ్డిని ప�
ఆదివారం పంచకుల-చండీగఢ్ సరిహద్దు వద్దకు వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు తరలివచ్చారు. పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. చండీగఢ్లోకి ప్రవేశించి హర్యానా
ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్థాన్ వ్యయ నియంత్రణ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 10 శాతం కోత విధించాలని ఆలోచిస్తున్నది.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత టీఆర్ఎస్ సర్కారులోనే రఘునాథపాలెం మండలం సమగ్రాభివృద్ధిని సాధించిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
గుజరాత్ మాడల్ అంటూ ప్రచార ఆర్భాటాలతో దేశ ప్రజలను తప్పుదారి పట్టించిన బీజేపీ పెద్దలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కటానికి తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా మోదీ, అమిత్ షా గుజరాత్ ఓటమి భయం పట్టుకొ�
Swamy goud | ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికీ లొంగలేదు, ఎప్పటికీ లొంగిపోరని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ నేత స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యోగా సంఘాలు ఎవరికీ అమ్ముడుపోవన్నారు.
దరఖాస్తు చేసుకున్న 51,553 మంది దరఖాస్తుల్లో డిగ్రీ చదివినవారే అధికం హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు గ్రూప్-1 పోస్టులకు భారీగా పోటీపడుతున్నారు. శనివారం దరఖాస్తు ప్రక్రియ ముగిసేనాటికి