గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చాలంటే క్షేత్ర స్థాయిలో బాధ్యత కలిగిన అధికారి ఉండాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం 2019లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్ వేసి నియామకాలు �
TSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో 43,373 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని కేబినెట్ ఎవరు ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేస్తూ, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే అంశానికి ఆమోదం తెలుప
వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొని వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. రెవెన్యూ శాఖలో ఏండ్ల తరబడి పనిచేస్తున్న వీఆర్ఏల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభు
వీఆర్ఏలు సంబురాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న 622 మంది గ్రామ రెవెన్యూ సహాయకులు వార�
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ పెంచుతూ ఆర్
2 జూన్ 2014 నాటికి ఐదేండ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల వార్షిక ఇంక్రిమెంట్ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పదవీ విరమణకు ఒక్క రోజు వ్యవధి ఉన్నా ఇంక్రిమెంట్కు అర్హులేనని, వారు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చని స్పష్టం చేసింద�
వికారాబాద్ బ్రిడ్జి నిర్మాణంలో వస్తున్న సమస్యలను పరిష్కరిస్తూ రోడ్లు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. గురువారం బ్రిడ్డిని ప�
ఆదివారం పంచకుల-చండీగఢ్ సరిహద్దు వద్దకు వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు తరలివచ్చారు. పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. చండీగఢ్లోకి ప్రవేశించి హర్యానా