కేరళలోని త్రిసూర్ యొక్క కాలాతీత స్వర్ణ వారసత్వాన్ని నిర్మస్తూనే భారతదేశ బంగారు మార్కెట్కు నిర్మాణం, నమ్మకాన్ని తీసుకొచ్చిన మార్గదర్శక వ్యవస్థాపకుడు జోస్ అలుక్కాస్ అని కేంద్ర మంత్రి సురేశ్ గోపి, �
చోరీ కేసులో పోలీసులు దొంగను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి బంగారం, వెండి రికవరీ చేశారు. చోరీ కేసు వివరాలను ఇల్లెందు పోలీస్ స్టేషన్లో సీఐ బత్తుల సత్యనారాయణతో కలిసి డీఎస్పీ చంద్రబాను సోమవా�
వరంగల్ నగరంలోని బంగారం వ్యాపారాన్ని కుదిపేస్తున్న నకిలీ హాల్మార్క్ ముద్రల వ్యవహారం పై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. బంగారు ఆభరణాల తయారీదారులు తప్పని సరిగా హాల్మార్క్ ముద్రలు వేయాలన్న కేంద్ర ప్ర�
గోదావరి ఎక్స్ప్రెస్ రైల్లో నగరానికి వస్తున్న ప్రయాణికురాలికి చెందిన నగలు, నగదు చోరీకి గురి కావడంతో బాధితురాలు సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
Gold Rate | ఇటీవల రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు దిగివస్తున్నాయి. వరుసగా ఐదోరోజు పసిడి ధరలు దిగివచ్చాయి. డిమాండ్ పడిపోవడంతో మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 99.9 ప్యూరిటీ గోల్డ్ ధర రూ.200 వరకు తగ్గింది. దా
రేపోమాపో తులం బంగారం ధర లక్ష రూపాయలను చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో ఇప్పటికే ఆల్టైమ్ హైలో కదలాడుతున్న గోల్డ్ రేట్లను.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు మరింత పరుగుల�
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇటీవలి ర్యాలీ బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీలకు గొప్ప లాభాలనే అందించింది. ఒక్క వారంలోనే సుమారుగా సెన్సెక్�
బంగారం నగదీకరణ పథకాన్ని (జీఎంఎస్) కేంద్ర ప్రభుత్వం ఆపేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. బుధవారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ప్రస్తు
బంగారంతో భారతీయులకున్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. సంపదగానేగాక గౌరవం, హోదాగానూ భావిస్తారు. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్లో గోల్డ్కు అంత డిమాండ్. దీనికి తగ్గట్టుగానే ఏటా దేశంలోకి 650-1,000 టన్నులు దిగుమతి అవు�
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు తిరోగమనబాట పట్టాయి. ఆభరణాల వర్తకులు, స్టాకిస్టులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.700 దిగొచ్చింది.
Komuravelli Mallanna Temple | రంగారెడ్డి జిల్లా హయత్నగర్కు చెందిన మల్లెల సుదర్శనం అనే భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి మల్లన్న దర్శనానికి కొమురవెల్లికి శనివారం ఆలయ కాటేజీని అద్దెకు తీసుకుని అందులో బస చేశాడు.
కన్నడ నటి రన్యారావు దుబాయ్ నుంచి 14.2 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఎయిర్పోర్టులో పట్టుబడిన అనంతరం దుబాయ్ పసిడిపై మరోసారి చర్చ ప్రారంభమైంది. దుబాయ్లో బంగారం అంత చవకా? అని నెటిజన్లు ఆరా తీయడ�
దుబాయ్ నుంచి రూ.14 కోట్లకు పైగా విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడ్డ నటి రన్యారావు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. తాను దుబాయ్ నుంచి 17 బంగారు కడ్డీలను తీసుకుని వచ్చినట