బంగారం ధరలు మళ్లీ పరుగులు తీస్తున్నాయి. ఆ మధ్య విరామం ఇచ్చిన రేట్లు.. తిరిగి పెరుగుతూపోతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం ఆల్టైమ్ హై రికార్డును నెలకొల్పాయి.
బంగారం భగభగమండుతున్నది. రోజుకొక రికార్డు స్థాయికి చేరుకుంటున్న పుత్తడి విలువ శుక్రవారం మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతోపాటు దేశీయంగా �
Kalyanalakshmi | నేరేడ్మెట్, జనవరి 31 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఎప్పుడిస్తారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. మల్కాజిగిరి మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవార�
ప్రభుత్వం వద్ద సరిపడా నిధులు లేవని అందుకే కల్యాణ లక్ష్మి పథకంలో భాగంగా తాము ఇస్తామన్న తులం బంగారం ఇవ్వలేకపోతున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు.
దేశీయంగా బంగారం ధరలు మళ్లీ ఆల్టైమ్ హైల్లో కదలాడుతున్నాయి. మొన్నటిదాకా తగ్గుముఖం పడుతున్నట్టు కనిపించినా.. తిరిగి పుంజుకున్నాయి. దీంతో చాలామంది అవసరమైతే తప్ప పసిడి కొనుగోళ్లకు వెళ్లడం లేదు. ఇంకొందరైత�
ఇటీవలి కాలంలో దేశంలోని పలు రాష్ర్టాల ఎన్నికల్లో మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని వివిధ రాజకీయ పార్టీలు ఎడాపెడా హామీలను గుమ్మరిస్తున్నాయి. తమను గెలిపిస్తే నేరుగా వారి ఖాతాల్లోకి నగదు జమ చేస్తామంటూ మభ్య
బంగారం భగభగమండుతున్నది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పుత్తడి ధర మరో శిఖరానికి చేరుకున్నది. వరుసగా ఎనిమిది రోజులుగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ ఏకంగా రూ.83 వేల మైలురాయిని అధిగమించింది.
కేరళ, తమిళనాడు నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.14.37 కోట్ల విలువైన బంగారాన్ని విజయవాడ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి, నెల్లూరు రైల్వే స్టేషన్లు, బొల్లాపల్లి టోల్ ప్లాజా వంటి కీలక ప్రదే�
తనను జైలులో పెట్టినా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నారు.
Income Tax Raids: తనిఖీలకు వెళ్లిన ఆదాయపన్ను శాఖ అధికారులకు షాక్ తగిలింది. ఐటీ సోదాల్లో బంగారం, నగదుతో పాటు మొసళ్లను కూడా గుర్తించారు అధికారులు. మధ్యప్రదేశ్లోని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఈ ఘటన
వివిధ దేశాల్లోని కేంద్రబ్యాంకులు వ్యూహాత్మకంగా పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయి. గతేడాది నవంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్లు 53 టన్నుల గోల్డ్ను కొనుగోలు చేశాయి.