బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లకు తోడు దేశీయంగా ఆభరణాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో పుత్తడి ధర రూ.96 వేల మార్క్ను అధిగమించింది. ఢిల్లీలో 24 క్యారెట్ పదిగ్రాముల బంగారం ధర రూ.1,080 ఎగబాకి రూ.96,800 ప�
కల్యాణలక్ష్మి చెక్కులు సరే తులం బంగారం ఏది? ప్రతి మహిళకు ఇస్తానన్న రూ.2,500 ఏమాయే? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి వంద రోజుల్లో మహిళలకు ఇస్తానన్న హా
Sabitha Indra Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంద రోజులలో మహిళలకు ఇస్తానన్న హామీ ఎందుకు నెరవేర్చలేదో మహిళలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
పట్టణంలో హోల్సేల్గా బంగారం విక్రయించే ఓ వ్యాపారి.. పలువురి వద్ద రూ.10 కోట్లు వసూలు చేసి పరారైన ఘటన చోటుచేసుకున్నది. పట్టణానికి చెందిన ఓ వ్యాపారి నగల దుకాణాలకు బంగారాన్ని హోల్సేల్ ధరకు విక్రయించేవాడు.
Akshaya Tritiya | హిందూమతంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో శుక్లపక్షంలోని మూడో తదియ తిథి రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అక్షయ తృతీయను అఖా తీజ్గా పిలుస్త�
వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియను ‘అక్షయ తృతీయ’ అంటారు. ‘మహాభారతం’లో ధర్మరాజు సూర్యారాధన చేసి, భాస్కరుడి నుంచి అక్షయపాత్రను పొందిన రోజు ఇదేననీ, అందువల్ల ఈ పర్వదినం ‘అక్షయ తృతీయ’గా ప్రసిద్ధి పొందిందన�
బంగారం ధరలు భగభగమండుతున్నాయి. తొలిసారిగా లక్ష రూపాయల మైలురాయిని అధిగమించి రికార్డు నెలకొల్పింది పుత్తడి. దేశీయ రాజధానిలో పదిగ్రాములు బంగారం ధర రూ.1,800 ఎగబాకి లక్ష రూపాయల పైకి చేరుకున్నది.
హైదరాబాద్లోని కాచిగూడలో ఓ వ్యాపారవేత్త ఇంట్లో భారీ దోపిడీ (Robbery) జరిగింది. వ్యాపారవేత్త దంపతులకు మత్తుమందు ఇచ్చి పెద్దమొత్తంలో డబ్బు, నగలు ఎత్తుకెళ్లారు.
చైనాలోని షాంఘైలో ఉన్న గోల్డ్ ఏటీఎం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. ఖాతాదారు దీనిలో బంగారు నాణేలు, కడ్డీలు, ఆభరణాలను ఉంచితే, వాటిని కరిగించి, స్వచ్ఛతను తనిఖీ చేసి.. ఆ బంగారం బరువుకు తగిన మార్కెట్ విలువ�
Gold Imports | పసిడి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. సుంకాల ఆందోళనల మధ్య బంగారం పెరుగుతుండడం అందరూ ఆందోళనకు గురవుతున్నారు. మరో వైపు భారత్లో బంగారం దిగుమతులు భా�
Rangareddy | కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. ఇచ్చిన హామీలపై రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నిస్తే.. తట్టుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పడుతూ �
బంగారం ధరలు కొత్త శిఖరాన్ని అధిరోహించాయి. తొలిసారి దేశీయ మార్కెట్లో తులం రేటు రూ.98,000 మార్కును అధిగమించింది. బుధవారం ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల విలువ ఆల్టైమ్ హైని తాకుతూ రూ.98,100గా నమోదైంది.