దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇటీవలి ర్యాలీ బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీలకు గొప్ప లాభాలనే అందించింది. ఒక్క వారంలోనే సుమారుగా సెన్సెక్�
బంగారం నగదీకరణ పథకాన్ని (జీఎంఎస్) కేంద్ర ప్రభుత్వం ఆపేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. బుధవారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ప్రస్తు
బంగారంతో భారతీయులకున్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. సంపదగానేగాక గౌరవం, హోదాగానూ భావిస్తారు. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్లో గోల్డ్కు అంత డిమాండ్. దీనికి తగ్గట్టుగానే ఏటా దేశంలోకి 650-1,000 టన్నులు దిగుమతి అవు�
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు తిరోగమనబాట పట్టాయి. ఆభరణాల వర్తకులు, స్టాకిస్టులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.700 దిగొచ్చింది.
Komuravelli Mallanna Temple | రంగారెడ్డి జిల్లా హయత్నగర్కు చెందిన మల్లెల సుదర్శనం అనే భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి మల్లన్న దర్శనానికి కొమురవెల్లికి శనివారం ఆలయ కాటేజీని అద్దెకు తీసుకుని అందులో బస చేశాడు.
కన్నడ నటి రన్యారావు దుబాయ్ నుంచి 14.2 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఎయిర్పోర్టులో పట్టుబడిన అనంతరం దుబాయ్ పసిడిపై మరోసారి చర్చ ప్రారంభమైంది. దుబాయ్లో బంగారం అంత చవకా? అని నెటిజన్లు ఆరా తీయడ�
దుబాయ్ నుంచి రూ.14 కోట్లకు పైగా విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడ్డ నటి రన్యారావు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. తాను దుబాయ్ నుంచి 17 బంగారు కడ్డీలను తీసుకుని వచ్చినట
బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. దేశీయ మార్కెట్లో శుక్రవారం కూడా డౌన్ ట్రెండ్ కొనసాగింది. నగల వ్యాపారులు, మదుపరులు లాభాల స్వీకరణకే ఆసక్తి చూపిస్తున్నారు.
Fake Swamijis | దొంగ స్వాములు ఉప్పరగూడెం గ్రామంలో హల్ చల్ చేశారు. ఇద్దరు వ్యక్తులు దొంగ స్వాములుగా మారి ఓ వ్యక్తిని బురిడీ కొట్టింటి బంగారం, నగదును ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Gold | బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఓ లారీ యాజమానికి సైతం ఓ వ్యక్తి ఆరు నెలల క్రితం ఇలాగే పిట్టలు విక్రయించాడు. నంబర్ తీసుకొని నెల రోజుల తర్వాత బంగారం దొరికిందంటూ వాట్సాప్లో ఫొటోలు, వీడియోలు పంపించాడు.
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడి వద్ద లభించిన బంగారం, నగదునును క్షతగాత్రుని కుటుంబీకులకు అప్పగించి 108 సిబ్బంది నిజాయితీని చాటుకున్నారు.కీసర మండల కేంద్రంలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఆ
Gold Price | బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. రోజుకో రికార్డు స్థాయికి చేరుతూ ఆల్టైమ్ హైల్లోనే కదలాడుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఒక్కరోజే దేశంలోని ప్రధాన నగరాల్లో తులం వెయ్యి రూపాయలకుపైగా ఎగబాకింది