Gold | గతంతో పోలిస్తే 2024లో బంగారంపై పెట్టుబడులకు 20 శాతానికి పైగా రిటర్న్స్ లభించాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు తదితర పొదుపు పథకాలపై ఆరు నుంచి 7-8 శాతం రిటర్న్స్ మాత్రమే లభిస్తాయి.
Madhya Pradesh | మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో గుర్తుతెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లిన ఓ ఎస్యూవీలో భారీగా నగదు, బంగారం లభించింది. కుశల్పురా రోడ్డులో ఇన్నోవా క్రిస్టా కారు నిలిపి ఉందని, అందులో చాలా మూటలు కన
Madhya Pradesh: మధ్యప్రదేశ్ అటవీ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని కారు నుంచి పోలీసులు భారీగా బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారు నుంచి సుమారు 52 కిలోల బంగారాన్ని, పది కోట్ల కరెన్సీ కట్టలను స్వాధీనం చేస�
భారతీయ మహిళలు.. నిజంగా బంగారు తల్లులే! వారి వద్దనున్న బంగారం.. టాప్-5 దేశాల కన్నా ఎక్కువే! మనదేశ పడతుల దగ్గర 24,000 టన్నుల పుత్తడి నిల్వలు ఉన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. ఇది.. ప్రపంచంలోని మొత్
మహబూబ్నగర్ సూపర్ఫాస్ట్ రైల్లో ఓ ప్రయాణికుని బంగారు అభరణాలు, నగదును దొంగిలించారు. రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప వివరాల ప్రకారం నాచారం ప్రాంతానికి చెందిన శివాజిపటేల్(66) అహ్మదాబాద్-కాచిగూడ -మహబూబ్�
Gold Price | ఈ ఏడాది జోరుగా పెరిగిన బంగారం ధరలు.. వచ్చే ఏడాదిలో మాత్రం నెమ్మదించవచ్చని చెప్తున్నది ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ). మునుపెన్నడూ లేనివిధంగా దేశంలో పసిడి ధర ఈ సంవత్సరం అక్టోబర్లో ఆల్టైమ్ హైకి చ
బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఆభరణాల వర్తకులు, స్టాకిస్ట్లు అత్యధికంగా కొనుగోళ్లు జరుపుతుండటంతో బంగారం మళ్లీ 80 వేల పైకి చేరుకున్నదని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, ముడి చమురు ధరలు వచ్చే ఏడాది ఆఖరుకల్లా భారీగా పెరుగవచ్చని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్మన్ సాచ్స్ అంచనా వేస్తున్నది. ఈ క్రమంలోనే ఔన్స్ పసిడి విలువ 2025 డిసెంబర్ నాటికి �
‘కల్యాణలక్ష్మి చె క్కులతోపాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు కదా? ఎప్పుడిస్తారు?’ అంటూ వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ను ఓ మహిళ ప్రశ్నించిన పరిణామం ఖమ్మం జిల్లాలో మం గళవారం చోటుచేసుకుంది.
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మళ్లీ క్షీణించింది. గురువారం మునుపెన్నడూ లేనివిధంగా ఆల్టైమ్ కనిష్ఠానికి దిగజారింది. మరో 8 పైసలు నష్టపోయి తొలిసారి 84.50 వద్దకు చేరింది.
ఆడవాళ్లకు ‘బంగారం’ అంటే మహాప్రీతి. పండుగైనా.. ఫంక్షనైనా.. ఒంటిమీద పసిడి నగలు ఉండాల్సిందే! కానీ, కాలం గడుస్తున్న కొద్దీ.. కనకం కళ తప్పుతుంది. నగలు నల్లగా మారి.. కాంతిహీనంగా కనిపిస్తాయి. మరి, కాంచనం ఎప్పుడూ కొత్�
ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని తీర్చిదిద్దిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు కల నెరవేరబోతున్నది.