బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన సమయం. పసిడి, వెండిలపై కస్టమ్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంతో వరుసగా రెండోరోజు బుధవారం ధరలు భారీగా తగ్గాయి. అతి విలువైన లోహాలకు డ
బంగారం ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజే 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి రేటు రూ.550 ఎగిసింది. దీంతో దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో తులం రూ.75,700 పలికింది.
బంగారం కొండ దిగుతున్నది. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన పుత్తడి భారీగా దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా అతి విలువైన లోహాలు ధరలు ఒక్కసారిగా తగ్గడంతో దేశీయంగా ధరలు చౌకతున్నాయి. హైదరాబాద్ బ�
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహానికి డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు పుంజుకున్నాయి.
Gold Rate | నలుగురు స్త్రీమూర్తులు కలిస్తే.. కబుర్లాడేది కాంచనం గురించే! ఇద్దరు ఇన్వెస్టర్ల భేటీలోనూ పసిడి ప్రస్తావన రాక మానదు. రోజురోజుకూ ప్రియమవుతున్న బంగారం మీద ఎందుకంత ప్రేమంటే సరైన సమాధానం దొరకదు.
బంగారం ధరలు తగ్గాయి. శుక్రవారం హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాములు రూ.540 పడిపోయి రూ.71,730 వద్ద నిలిచింది. 22 క్యారెట్ పుత్తడి తులం విలువ కూడా రూ.500 దిగి రూ.65,750గా ఉన్నది. గురువారం ముగింపుతో చూస్తే ఢిల్లీ స్పాట్ మార�
తులం బంగారం ధర రూ.2 లక్షల మార్కును తాకబోతున్నదా?.. దేశీయ గోల్డ్ మార్కెట్ను ఈ అంచనా ఇప్పుడు షేక్ చేస్తున్నది. అవును.. ప్రస్తుతం రికార్డు స్థాయి దరిదాపుల్లో కదలాడుతున్న పసిడి రేట్లు.. మున్ముందు మరింత పెరుగ�
మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు తగ్గడంతో గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు దిగాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. బ్యాంకింగ్, వాహన రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు తోడవడంతో వరుసగా నాలుగు రోజులు భార�
బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న పుత్తడి ధర శనివారం దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, అమెరికా ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో జూన్ సమీక్షలో
పసిడి ధరలు పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెడుతున్నాయి. రోజుకో రికార్డును సృష్టిస్తూ హల్చల్ చేస్తున్నాయి. వరుసగా నాల్గో రోజూ మునుపెన్నడూలేని మరో స్థాయికి చేరుకున్నాయి.
బంగారం ధరలు రికార్డు స్థాయిలో పరుగెడుతున్నాయి. బుధవారం మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. వరుసగా మూడు రోజులుగా పెరుగుతున్న పుత్తడి ధర రూ.72 వేల మార్క్ను అధిగమించి మరో ఉన్నత శిఖరాలకు ఎగబాకింది.