Gold Price Hike | బంగారం ధరలు కొనుగోలుదారులకు వరుష షాక్ ఇస్తున్నాయి. గత కొద్దిరోజుల గతంలో ఎన్నడూ లేని విధంగా పుత్తడి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఫలితంగా కొనుగోలుదారులు ధరల పెరుగులతో ఆందోళనకు గురవుతున్నారు.
కన్నడ నటి రన్యారావు దుబాయ్ నుంచి 14.2 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఎయిర్పోర్టులో పట్టుబడిన అనంతరం దుబాయ్ పసిడిపై మరోసారి చర్చ ప్రారంభమైంది. దుబాయ్లో బంగారం అంత చవకా? అని నెటిజన్లు ఆరా తీయడ�
తులం బంగారంను రూ.30వేల కు ఇస్తానంటూ మోసానికి పాల్పడిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. హైదరాబాద్ సరూర్నగర్ ప్రాంతానికి చెందిన జల్లే చంద్రశేఖర్రె
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం మళ్లీ ప్రియమైంది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా ధరలు పుంజుకోవడంతో దేశీయంగా పుత్తడి ధర మళ్లీ రూ.89 వేల మార్క్ను అధిగమించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్ర�
Gold Price | బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. రోజుకో రికార్డు స్థాయికి చేరుతూ ఆల్టైమ్ హైల్లోనే కదలాడుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఒక్కరోజే దేశంలోని ప్రధాన నగరాల్లో తులం వెయ్యి రూపాయలకుపైగా ఎగబాకింది
Gold price | గడిచిన పది రోజుల నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా పసిడి ధర పరుగులు తీస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల (International markets) ప్రభావంతో దేశీయంగా కూడా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.
బంగారం భగభగమండుతున్నది. రోజుకొక రికార్డు స్థాయికి చేరుకుంటున్న పుత్తడి విలువ శుక్రవారం మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతోపాటు దేశీయంగా �
దేశీయంగా బంగారం ధరలు మళ్లీ ఆల్టైమ్ హైల్లో కదలాడుతున్నాయి. మొన్నటిదాకా తగ్గుముఖం పడుతున్నట్టు కనిపించినా.. తిరిగి పుంజుకున్నాయి. దీంతో చాలామంది అవసరమైతే తప్ప పసిడి కొనుగోళ్లకు వెళ్లడం లేదు. ఇంకొందరైత�
బంగారం ధర మళ్లీ ఆల్టైమ్ హైని తాకింది. బుధవారం దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో మునుపెన్నడూ లేనివిధంగా 24 క్యారెట్ 10 గ్రాములు రూ.82,730 పలికింది. ఈ ఒక్కరోజే రూ.630 పెరిగింది.
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. వరుసగా ఐదో సెషన్లో ధరలు పెరిగాయి. సోమవారం మార్కెట్లో 24 క్యారెట్స్ గోల్డ్ రూ.100 పెరిగి.. తులానికి రూ.80,660కి చేరింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో బంగారం ధర ర�
Gold Price | ఈ ఏడాది జోరుగా పెరిగిన బంగారం ధరలు.. వచ్చే ఏడాదిలో మాత్రం నెమ్మదించవచ్చని చెప్తున్నది ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ). మునుపెన్నడూ లేనివిధంగా దేశంలో పసిడి ధర ఈ సంవత్సరం అక్టోబర్లో ఆల్టైమ్ హైకి చ
బంగారం కడ్డీలపై కూడా హాల్మార్కింగ్ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఏర్పాటు చేసిన రత్నాలు-ఆభరణాల సమా
బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నది. ఆభరణాల వర్తకులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతోపాటు పెండ్లిళ్ల సీజన్ కూడా కావడంతో రిటైలర్లు కూడా కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో వరుసగా రెండోరోజు శుక్రవారం కూడా భారీగా పెరిగిం�