భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా మరోసారి సత్తాచాటాడు. కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా రెండోసారీ స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల విభాగంలో తలపడిన పూనియా.. కెనడాకు చెందిన
ఇంగ్లండ్లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత యువ వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్రి నుంగ కూడా సత్తాచాటాడు. పురుషుల 67 కేజీల విభాగంలో పోటీపడి�
అంతర్జాతీయ మ్యాథ్ ఒలింపియాడ్లో భారత్కు చెందిన ప్రంజల్ శ్రీవాస్తవ సత్తాచాటాడు. ఈ అంతర్జాతీయ టోర్నీలో మూడో బంగారు పతకం తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా మూడు మ్యాథ్ ఒలింపియాడ్స్లో గోల్డ్ మెడల్స్ సాధించిన త�
యూజీన్: సిడ్నీ మెక్లాగిన్ చరిత్ర సృష్టించింది. తన రికార్డును మళ్లీ తానే బద్దలు కొట్టింది. అమెరికాలోని ఓరేగాన్లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆ దేశ అథ్లెట్ సిడ్నీ మెక్లా�
జర్నలిజం, కమ్యూనికేషన్ విభాగంలో పీహెచ్డీలో భాగంగా చేసిన పరిశోధనకు బంగారు పతకం సాధించిన తన పీఆర్వో మాణిక్య మహేశ్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ద్వారా ‘గ్రామీణ అభివ
పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని చాలామంది నిరూపిస్తూనే ఉంటారు. అలాంలి వారిలో అవనీ లేఖరా కూడా ఉంటుంది. ఈ పారాలింపిక్ షూటర్.. టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించి అందరి మన్ననలు పొందింది. ఈ 20 ఏళ్ల షూటర్.. ఇప్�
విశిష్ట సేవలు అందించింనందుకు జిల్లా రెడ్క్రాస్ సొసైటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఈ మేరకు జాతీయ స్థాయిలో బంగారు పతకం లభించింది. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన జిల్లా రెడ్క్రాస్ సొసైటీ
క్వార్టేన్ గేమ్స్లో జావెలిన్ త్రో వేస్తున్న సమయంలో కాలు జారి కింద పడిన భారత స్టార్ నీరజ్ చోప్రా.. తన గాయంపై అప్డేట్ ఇచ్చాడు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత మరో అంతర్జాతీయ వేదికపై బంగారు పతకం సాధించిన నీరజ్ చో
టోక్యో ఒలింపిక్స్లో ప్రపంచ దిగ్గజాలను వెనక్కు నెట్టి జావెలిన్ త్రోలో పసిడి పతకం అందుకున్న నీరజ్ చోప్రా.. మరోసారి సత్తా చాటాడు. ఫిన్ల్యాండ్ వేదికగా జరిగిన క్వార్టేన్ గేమ్స్లో కూడా బంగారు పతకం సాధించ�
ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. బుధవారం జరిగిన బాలికల అండర్-18 800మీటర్ల ఫ్రీైస్టెల్ రేసులో యువ స్విమ్మర్ వ్రితి పసిడి పతకంతో మెరిసింది. ఆది నుంచే �
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత్కు స్వర్ణం దక్కింది. మహిళల 10 మీటర్ల రైఫిల్ విభాగంలో ఎలవెనిల్ వలరివాన్, రమిత, శ్రేయా అగర్వాల్తో కూడిన భారత త్రయం పసిడి పతకంతో మెరిసింది.
అంతర్జాతీయ క్రీడా వేదికలపై తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. హైదరబాదీ నిఖత్ జరీన్ ప్రపంచ మహిళా బాక్సింగ్ టైటిల్ సాధించిన వార్త విన్న గంటల వ్యవధిలోనే.. మరో తెలంగాణ పిల్లాడు బంగారు పతకంతో మెరిశాడ�