ఆసియన్ ఇండోర్ అథ్లెటిక్ చాంపియన్షిప్లో భారత షాట్పుటర్ తజిందర్పాల్సింగ్ తూర్ స్వర్ణం సాధించాడు. తజిందర్ 19.49మీ. దూరం షాట్పుట్ విసిరి ప్రథమ స్థానంలో నిలిచాడు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ యువ అథ్లెట్ సురభి ప్రసన్న స్వర్ణ పతకంతో మెరిసింది. మధ్యప్రదేశ్ గ్వాలియర్ వేదికగా జరుగుతున్న టోర్నీలో జిమ్నాస్టిక్స్ టేబుల్ వాల్ట్ ఈవెంట్లో సురభి ప్రసన్న 11.63 ప�
మంజుల కండక్టర్ డ్యూటీలో ఉందంటే.. డ్రైవర్కు ఇబ్బందే లేదు. చకచకా టికెట్లు కొట్టేస్తుంది. రాబోయే స్టేజీ గురించి ప్యాసింజర్లను హెచ్చరిస్తుంది. ఎంత రద్దీ ఉన్నా.. జనంలోకి దూసుకు వెళ్తుంది. ఆ క్రమశిక్షణకు, ఫిట�
తమిళనాడు రాష్ట్రం సేలంలోని శ్రీచైతన్య స్కూల్ విద్యార్థి యశ్వంత్ కరాటేలో బంగారు పతకం సాధించినట్టు ఆ స్కూల్ డైరెక్టర్ సీమ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
భద్రాచలంలో జరుగుతున్న గురుకులాల సొసైటీ ఆటలపోటీల్లో కొడంగల్ వాసి డిస్కస్త్రో పోటీలో గోల్డ్ మెడల్ సాధించాడు. భద్రాచలంలో గురుకులాలకు సంబంధించి మొత్తంగా 7 సొసైటీలు కాగా.. ప్రతి సొసైటీ నుంచి ఇద్దరు పాల్�
Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి వైదొలిగినా వివాదాలు మాత్రం ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ దేశ ప్రభుత్వం ఇమ్రాన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.
కాకతీయ విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ అథ్లెటిక్స్ పోటీలు బుధవారం మొదలయ్యాయి. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి 38 కాలేజీలు టోర్నీలో పాల్గొంటున్నాయి.
Shooting | ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత జట్టు మరో స్వర్ణ పతకం సాధించింది. ఈ మెగా టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం అద్భుతంగా రాణించిన భారత పురుషుల జట్టు ఏకంగా స్వర్ణపతకాన్ని సొంతం చేసుకుంది.
జాతీయ క్రీడల్లో పసిడి పతకం సాధించిన రాష్ట్ర యువ షూటర్ ఇషాసింగ్పై ప్రశంసల జల్లు కురుస్తున్నది. మహిళల 25మీటర్ల పిస్టల్ విభాగంలో రాష్ర్టానికి పసిడి పతకం అందించిన ఇషాసింగ్ను
గుజరాత్ వేదికగా జరుగుతున్న 36వ జాతీయ క్రీడల్లో తెలంగాణ పతక దూకుడు దిగ్విజయంగా కొనసాగుతున్నది. పోటీ ఏదైనా..పతకం పక్కా అన్న రీతిలో మన రాష్ట్ర ప్లేయర్లు పతకాల పంట పండిస్తున్నారు.
అండర్-20 ప్రపంచ ఛాంపియన్షిప్స్ టోర్నీలో భారత రెజ్లర్ అంతిమ్ అద్భుతంగా రాణించింది. వరుస విజయాలతో 53 కేజీల కేటగిరీలో ఫైనల్కు దూసుకొచ్చిన ఈ యువ రెజ్లర్.. బల్గేరియాలోని సోఫియా వేదికగా జరిగిన తుది పోరులో కజకస�
కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించి దేశం గర్వించేలా చేశారు వారు . కానీ అక్కడి వరకూ రావడానికి వారు ఎన్నో అవమానాలు ఎదుర్కోన్నారు. బర్మింగ్హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మహిళల ఫోర్స్
టేబుల్ టెన్నిస్లో వెటరన్ ప్లేయర్ శరత్ కమల్ మరోసారి సత్తాచాటాడు. నలభై ఏళ్ల వయసులో కూడా తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని నిరూపిస్తూ కామన్వెల్త్ గేమ్స్లో మరో స్వర్ణం తన ఖాతాలో వేసుకున్నాడు. టేబుల్ టెన్నిస్
కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ అద్భుతంగా రాణించి స్వర్ణం సాధించింది. బర్మింగ్హామ్ వేదికగ�