టోక్యో: టోక్యో పారాలింపిక్స్లో రెండు పసిడి పతకాలు సాధిస్తానని స్టార్ ఇండియా పారా షట్లర్ ప్రమోద్ భగత్ అన్నాడు. ప్రపంచ నంబర్వన్ అయిన ప్రమోద్.. పారాలింపిక్స్లో తొలిసారి ప్రవేశపెట్టిన బ్యాడ్మింటన
నగోయ: ఒలింపిక్స్లో మెడల్ ( Olympic Medal ) అందుకున్న తర్వాత అథ్లెట్ల ఆ మెడల్స్ను కొరకడం సహజం. కానీ తాజాగా కరోనా నేపథ్యంలో విధించిన ఆంక్షల ప్రకారం పతకాలను నోట్లో పెట్టి కొరకరాదు. అయితే టోక్యో ఒ�
Neeraj chopra | సూపర్ స్టార్ రజనీకాంత్ అంతటా ఉంటారు. చివరకు ఒలింపిక్స్లోనూ ఆయన పేరును జపిస్తున్నారు. ఇప్పుడు మీకు ఈ సీక్రెట్ అర్థమయిందా? అంటూ సోషల్ మీడియాలో ఒకటే పోస్టులు పెడుతున్నారు నెజటిన్లు.
న్యూఢిల్లీ: గత రాత్రి దిండు పక్కన గోల్డ్ మెడల్ పెట్టుకుని నిద్రపోయినట్లు నీరజ్ చోప్రా తెలిపారు. టోక్యో ఒలింపిక్స్లో శనివారం జావెలిన్ త్రోలో ఆయన బంగారు పతకం గెలిచిన సంగతి తెలిసిందే. వందేండ్ల నిరీక్ష�
న్యూఢిల్లీ: జావెలిన్ త్రోలో 90.57 మీటర్ల ఒలింపిక్స్ రికార్డును బద్దలు కొట్టాలనుకొన్నట్లు గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా తెలిపారు. అయితే దానిని ఇప్పుడు సాధించలేకపోయినా త్వరలో సాధిస్తానని ధీమా వ్యక్తం చ�
ప్రస్తుతం దేశమంతా నీరజ్ చోప్రా గురించే మాట్లాడుకుంటోంది. అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి ఇండియన్గా చరిత్రకెక్కాడు. జావెలిన్ త్రోలో 87.58 మీటర్ల దూరం త్రో చేసి రికార్డు క్రియేట్
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత అథెట్లు, క్రీడాకారులకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నగదు బహుమతిని ప్రకటించింది. బంగారు పతకం విజేత నీరజ్ చోప్రాకు కోటి రూపాయలు, వెండి పతక�
Neeraj Chopra : టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై దేశంలో ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఒలింపిక్స్లో అద్భుత ప్రతిభ కనబర్చిన నీరజ్కు హర్యానా సర్కారు రూ.6 కోట్ల