వారణాసి: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ఒలింపిక్ అథ్లెట్లకు నజరానా ప్రకటించారు. గోల్డ్ మెడల్ గెలిచే విజేతలకు తమ రాష్ట్రం ఆరు కోట్ల నగదు ఇస్తుందన్నారు. టీమ్ ఈవెంట్లలో
పారిస్: ఆర్చరీ ప్రపంచకప్లో భారత స్టార్ ప్లేయర్ అభిషేక్ వర్మ స్వర్ణ పతకంతో మెరిశాడు. ప్రపంచకప్ స్టేజ్-3లో భాగంగా జరిగిన పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో అభిషేక్..అమెరికాకు చెందిన క్రిస్ స్కా
చెన్నై: టోక్యో ఒలింపిక్స్లో పోటీ చేసే క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం భారీ ఆఫర్ ప్రకటించింది. ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలిచిన క్రీడాకారులకు మూడు కోట్ల నగదు ఇవ్వనున్నట్లు సీఎం స్టా�
న్యూఢిల్లీ: భారత యువ హైజంపర్ తేజస్విన్ శంకర్ స్వర్ణ పతకంతో మెరిశాడు. మాన్హట్టన్(అమెరికా) వేదికగా జరిగిన బిగ్12 ఔట్డోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్షిప్లో శంకర్ హైజంప్లో సత్తాచాటాడు. కన్సాస