ఆర్భాటం తప్ప ఆలోచన లేని ప్రభుత్వ తీరుకు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకమే నిదర్శనమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ఆ ఇద్దరు తప్ప మిగతా అతిథులంతా జై తెలంగాణ అంటూ నినదించారు. మంగళవారం జరిగిన సమ్మిట్ ముగింపు సమావేశంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, స�
గ్లోబల్ సమ్మిట్ కోసం తనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు ఆహ్వానం ఇవ్వడంపై హీరో చిరంజీవి వింత వ్యాఖ్యలు చేశారు. సమ్మిట్కు రావాలంటూ వారిని సీఎం రేవంత్రెడ్డి తన వద్దకు పంపారని ఆయన
అట్టడుగు వర్గాలు, పేదల అభివృద్ధి కోసమే తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంట్ను నాలుగు గోడల మధ్య కూర్చొని రూపొందించలేదని, తెలంగాణల�
‘సార్ క్షమించండి. భోజనం లేదు అయిపోయింది. ఓ గంటపాటు వెయిట్ చేస్తే మళ్లీ భోజనం ఏర్పా టు చేస్తాం.. ప్లీజ్ కైండ్ బీ సీటెడ్' అంటూ గ్లోబల్ సమ్మిట్లో చెప్పిన సిబ్బంది మాటలు విని విస్తుపోవడం ప్రతినిధులు, ఇత�
తెలంగాణ రైజింగ్ పేరుతో కాంగ్రెస్ సర్కారు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో ప్రభుత్వ అధికారులే హడావుడి చేశారు. ప్రభుత్వ ఆదేశాలో లేక సొంత నిర్ణయమో తెలియదు కానీ.. సూటు, బూట్లలో ప్రభుత్వాధికారులు సమ్మిట్ �
అమెరికాలో ముంచిన కంపెనీ ఇక్కడేదో అభివృద్ధి చేస్తానన్నట్టుగా బయలు దేరింది. మోసం చేసినట్టు తెలిసినా ఆహ్వానించారా., మరేదైనా కొత్తతరహా మోసానికి తెరతీయాలని అవకాశం కల్పించే పథకం రచించారోగానీ ఫ్యూచర్ సిటీ స
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ఇందులో ఏ కోవలోకి వస్తుందో వారే చెప్పాలి.
గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తుత్తి ఒప్పందాలు చేసుకుందన్న విమర్శలు వినిపిస్తున్నా యి. ఆయా కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు ప్రభుత్వ విశ్వసనీయతకు ప్రశ్నార్థకంగా నిలుస్తున్�
వ్యక్తిగత ప్రతిష్ట కోసం వెంపర్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి గ్లోబల్ సమ్మిట్తో అభాసుపాలయ్యారా? ఫ్యూచర్ సిటీలో రియ ల్ ఎస్టేట్ను ప్రమోట్ చేయడంలో భాగంగా అగ్గవకు భూములు కట్టబెట్టేందుకు హడావిడిగా ఈ స�
మిస్వరల్డ్ పోటీదారులకు చౌమహల్లా ప్యాలెస్లో వడ్డించిన భోజనం రేట్ల వివాదం మరువకముందే గ్లోబల్ సమ్మిట్లో ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన మంచినీటి ధర ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
నాడు దేశ భవిష్యత్తు కోసం కొత్త రా జ్యాంగం ద్వారా రోడ్మ్యాప్ వేస్తే నేడు తెలంగాణ భవిష్యత్తు కోసం తాము గ్లోబల్ సమ్మిట్తో రోడ్మ్యాప్ వేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. పదేండ్లలో దేశంలోనే అత
పారిశ్రామిక దిగ్గజాలు లేక గ్లోబల్ సమ్మిట్ తొలిరోజు వెలవెలబోయింది. దీంతో పారిశ్రామికవర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో పదేండ్లపాటు జరిగిన సదస్సులను గుర్తుచేసుకుం�
రాష్ట్ర ప్రభుత్వం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ పేరుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నవేళ అక్కడి ఫార్మాసిటీ రైతులు షాక్ ఇచ్చారు. అసలు ఈ భూముల్లో ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మిస్తారని నిలదీశారు. ఫార్మా సిట