సీఎం రేవంత్రెడ్డి నిర్వహిస్తున్నది గ్లోబల్ సమ్మిట్ కాదని, అది గోబెల్ సమ్మిట్ అని మాజీ మంత్రి హరీశ్రావు దెప్పిపొడిచారు. 2047 డాక్యుమెంట్ సైతం చిత్తశుద్ధి లేని శివపూజలాంటిందని ఎద్దేవా చేశారు. సోమవా�
Harish Rao | రాష్ట్రంలో యూరియా కష్టాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారూ.. నిన్ననే మీరు పర్యటించిన నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం ధర్
రంగారెడ్డి జిలా ్లకందుకూరు మండలం బేగరికంచ వద్ద గల ప్యూచర్ సిటీలో ఈ నెల 8,9, తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేసి, ఈ నెల 5వ తేదీలోపు పూర్తి చేయాలని ఐటీ శాఖ మంత్రి ద�
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8, 9వ తేదీల్లో ఫ్యూచర్సిటీ ప్రాంతంలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మి ట్ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికార�
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని బేగరికంచెలో గ్లోబల్ సమ్మిట్ పేరుతో రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా, అక్రమంగా భూమిని తీసుకుంటున్నారని రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని బేగరికంచెలో గ్లోబల్ సమ్మిట్ పేరుతో రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా, అక్రమంగా భూమిని తీసుకుంటున్నారని రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. నష్టపరిహరం చెల్లింకు�
కాంగ్రెస్ సర్కారు తీరు ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టు ఉన్నది. ఫ్యూచర్సిటీ అంటూ ఊదరగొడుతూ గత బీఆర్ఎస్ సర్కారు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములనే గ్లోబల్ సమ్మిట్కు వినియోగించుకుంటున్నది.
టై- హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆరో ఎడిషన్ కాంపిటీషన్లో మహిళా అంత్రప్రెన్యూర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పిలుపునిచ్చారు.
Visaka Capital | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్( YS Jagan) మరోసారి పరిపాలన రాజధాని( administrative capital) గా విశాఖపట్నం(Visaka Capital) ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవస్థాపక కార్యక్రమాలను ప్రోత్సహించడానికి, వాటిని విస్తరించేందుకు కాకతీయ సాండ్బాక్స్కు భారత సంతతి అమెరికా వ్యాపారవేత్త కన్వల్ సింగ్ రేఖీ బుధవారం రూ.20 కోట్ల విరాళాన్ని ప్రకటి�