ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజ లు బద్ధశత్రువుగా చూస్తారే తప్ప ఎప్పటికీ నమ్మరని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ దుయ్యబట్టారు. ప్రణాళిక లేకుండా, స్పష్టమైన దశాదిశ ల�
చరిత్రను చెరిపేయాలనుకోవడం అవివేకమే. ఆ పనికి పూనుకున్నవారు బొక్కబోర్లా పడక తప్పదు. గ్లోబల్ సమ్మిట్ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డికి అనుభవపూర్వకంగా తెలిసివచ్చిన సత్యం ఇది. తెలంగాణతో కేసీఆర్ అనుబంధం ఓ చ�
Harish Rao | రేవంత్ రెడ్డి నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ లాగా లేదు, భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్ పో లాగా ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్రావు విమర్శించారు.
Global Summit | పారిశ్రామిక దిగ్గజాలు లేక గ్లోబల్ సమ్మిట్ తొలిరోజునే ఫెయిల్యూర్గా మిగిలిపోయింది. అయితే, అట్టర్ఫ్లాప్ సినిమాను కూడా బ్లాక్బస్టర్గా ప్రమోట్ చేసుకొన్నట్టు.. నీరసించిన సమ్మిట్ను రక్తికట్ట
Harish Rao | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన దశాబ్దపు అభివృద్ధిని ప్రపంచం గుర్తించిందని, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాచాలని ఎంత ప్రయత్నించినా దాగడం లేదని మాజ
KCR | గ్లోబల్ సమ్మిట్లో హైలెట్ అయిన కేసీఆర్.. సీఎం రేవంత్ రెడ్డి సాక్షిగా కొనియాడిన దువ్వూరికేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎంత ప్రయత్నించినా.. ఆయన ఏర్పాటుచేసిన ‘తెలంగాణ రైజింగ్�
టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని బలిదేవతగా వర్ణించిన రేవంత్రెడ్డి, ఇప్పుడు ప్రసన్నం చేసుకోవటం కోసం ఆమె పుట్టినరోజైన డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల
పెట్టుబడుల వివరాలే సక్రమంగా వెల్లడించని వాళ్లు 2047నాటికి త్రీ మిలియన్ ఎకానమీ ఎలా సాధిస్తారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల ల క్ష్మయ్య ప్రశ్నించారు.
కాంగ్రెస్ సరారు ప్రతిష్ఠాత్మకంగా మీర్ఖాన్పేటలో చేపట్టిన గ్లోబల్ స మ్మిట్ అతి పెద్ద ఫెయిల్యూర్ను మూటగట్టుకున్నదా? ఫ్యూచర్ సిటీ వేదికగా రేవంత్రెడ్డి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్�
Komatireddy Venkat Reddy | గ్లోబల్ సమ్మిట్ వేదికగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి మాట తడబడి అభాసుపాలయ్యారు. సమ్మిట్లో భాగంగా తెలంగాణ సినిమా రైజింగ్ ఈవెంట్ నిర్వహించారు.
Global Summit | ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్పై ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది?’ అని తెలంగాణ ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నది.
రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో భారీగా పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో తమ సంస్థలను నెలకొల్పేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చినట్టు తెలిపింది. ఈ మేరకు రెండు రోజు�
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రెండోరోజూ ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. దీంతో వాటిని యథావిధిగా వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులతో భర్తీ చేశారు. సమ్మిట్లో బలవంతంగా కూర్చున్న విద్యార్థులు చేసేద�
గ్లోబల్ సమ్మిట్లో భాగంగా మంగళవారం జరిగిన చర్చాగోష్ఠిలో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పాల్గొని ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. రెండేండ్లలో ఒక లైఫ్ సైన్సెస్ రంగంలో 63వేల కోట్ల పెట�