రాష్ట్ర ప్రభుత్వం వైద్యవిద్యతోపాటు నర్సింగ్ విద్యకూ పెద్దపీట వేస్తున్నది. సర్కారు దవాఖానల్లో నర్సుల కొరత అధిగమించేందుకు జిల్లాకో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. అందులో
Borewell | ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్లో ఓ చిన్నారి బోరుబావిలో పడిపోయింది. సురేంద్రనగర్ జిల్లాలోని గజన్వవ్ గ్రామానికి చెందిన ఓ బాలిక శుక్రవారం
అనాథ ఆశ్రమంలో ఆరో తరగతి చదువుతున్న బాలిక అనుమానాస్పద స్థితిలోమృతి చెందింది. దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక కిటికీ గ్రిల్కు ఉరేస
ప్రేమించిన బాలిక పెండ్లికి నిరాకరించిందని హైటెన్షన్ విద్యుత్ సరఫరా టవర్ ఎక్కాడో 19 ఏండ్ల యువకుడు. ఈ ఘటన తమిళనాడులోని తాంబరంలో చోటుచేసుకున్నది. దీంతో అక్కడ దాదాపు 2 గంటల పాటు హైడ్రామా నడిచింది. పోలీసులు
మహారాష్ట్రలో దారుణం జరిగింది. అమరావతి జిల్లాలోని ఓ హోటల్లో 17 ఏండ్ల బాలికపై ఎస్ఐ లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసిందని పోలీసులు వెల్లడించారు.
బాలికను బర్త్డే పార్టీకి ఆహ్వానించి ఆపై ఆమెపై ముగ్గురు సహవిద్యార్ధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని కడలూర్ జిల్లాలో కలకలం రేపింది.
మంచి మాటలు చెప్పి అందరినీ సన్మార్గంలో నడిపించాల్సిన ప్రబోధకుడు 17 ఏండ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలోని పేరూర్ ప్రాంతంలో వెలుగుచూసింది.
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుండే ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు మరోసారి తన గొప్ప మనసును చాటుకొన్నారు. దివ్యాంగ బాలికకు చేయూత అందించేందుకు ముందుకు వచ్చారు. బీహార్కు చెందిన ప్రియాంషుకుమారి దివ్యాంగ�