బాలికను బర్త్డే పార్టీకి ఆహ్వానించి ఆపై ఆమెపై ముగ్గురు సహవిద్యార్ధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని కడలూర్ జిల్లాలో కలకలం రేపింది.
మంచి మాటలు చెప్పి అందరినీ సన్మార్గంలో నడిపించాల్సిన ప్రబోధకుడు 17 ఏండ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలోని పేరూర్ ప్రాంతంలో వెలుగుచూసింది.
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుండే ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు మరోసారి తన గొప్ప మనసును చాటుకొన్నారు. దివ్యాంగ బాలికకు చేయూత అందించేందుకు ముందుకు వచ్చారు. బీహార్కు చెందిన ప్రియాంషుకుమారి దివ్యాంగ�
కలుషిత అహారం తిని ఓ చిన్నారి మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాములు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్సిటీలో ని�
అమ్మాయిని వేధించాడనే కారణంతో ఓ వ్యక్తిని కర్రలతో బాది హత్య చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో శుక్రవారం కలకలం రేపింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. వేములవాడలోని తిప్పాపూర్కు చెందిన నాగుల వేణ
మహిళలు, చిన్నారులపై లైంగిక దాడి ఘటనలకు బ్రేక్ పడటం లేదు. 11 ఏండ్ల బాలికను మామిడి తోటలోకి తీసుకువెళ్లిన ఆమె కజిన్ ఆపై అత్యాచారానికి పాల్పడిన ఉదంతం మధ్యప్రదేశ్లోని రెవాలో ఆదివారం వెలుగుచ�
బాలిక కిడ్నాప్ కేసును 24 గంటల్లో ఛేదించి.. చిన్నారిని తల్లికి అప్పగించారు నాంపల్లి పోలీసులు. సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర వివరాలను వెల్లడించారు. ఈ నెల 13న రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని
స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు హాజరైన అనంతరం ఓ యువతిపై ఆమె ఇంట్లోనే లైంగికదాడి జరిగింది. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. గుజరాత్కు చెందిన యువతి(28) ప్రగతినగర్లోని గ్రీ�
మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగం కోసం వచ్చిన వివాహితపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది.