అనాథ బాలికపై లైంగికదాడికి పాల్పడిన యువకుడిని రాంగోపాల్పేట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేపల్లి విజయ్నగర్ కాలనీకి చెందిన సురేశ్(23) అదే ప్రాంతంల
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని ఎర్రంబెల్లికి చెందిన పడమటి అన్విత ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. ఏప్రిల్ 10న భువనగిరి నుంచి బయల్దేరిన ఆమె 12న నేపాల్కు చేరుకున్నది.
రాజస్ధాన్లో దారుణం వెలుగుచూసింది. ఆదివారం రాత్రి బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తున్న 13 ఏండ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. నిందితుడిని నలుగురు పి
మధ్యప్రదేశ్లో దారుణం వెలుగుచూసింది. సాగర్ జిల్లాలో గురువారం రాత్రి 20 ఏండ్ల యువతిపై ఇద్దరు మైనర్లు సహా నలుగురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
గతంలో తమపై ఫిర్యాదు చేసిందనే కోపంతో ఐదుగురు విద్యార్ధులు మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన బిహార్లోని జమై జిల్లాలో జరిగింది. బాలిక కోచింగ్ క్లాస్లకు హాజరై తిరిగివస్తుం�
మోమిన్పేట: రసాయన ఎరువుల నుంచి పంట పొలాలను రక్షించాలి అంటూ కామారెడ్డి జిల్లా సర్దాపూర్ బాలిక వెన్నెల చేపట్టిన సైకిల్ యాత్ర సోమవారం వికారాబాద్ జిల్లా మోమిన్పేటకు చేరింది. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు
జార్ఖండ్లో దారుణం వెలుగుచూసింది. కుంటి జిల్లాలో ఐదేండ్ల బాలికపై బాలుడు (12) లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాలిక కూల్డ్రింక్ కొనేందుకు తమ ఇంటి సమీపంలోని షాపుకు వెళ్లగా అక్కడ ఒంటర�
మహారాష్ట్రలోని నాగపూర్లో దారుణ ఉదంతం వెలుగుచూసింది. గతంలో రికార్డు చేసిన వీడియోను చూపి బెదిరించి బాలికపై ఆమె బాయ్ఫ్రెండ్ మరో ఇద్దరు సహచరులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.