మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. 16 ఏండ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడటంతో పాటు మరో స్నేహితుడికి ఘటనను లైవ్ స్ట్రీమింగ్ చేయడం మధ్యప్రదేశ్లో
బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడటంతో ఆగ్రహించిన స్ధానికులు నిందితులను సజీవ దహనం చేశారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి కాలిన గాయాలతో మరణించగా మరో నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొంద�
పిన్న వయసులోనే ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకొన్న మాలావత్ పూర్ణ మరో చరిత్ర సృష్టించింది. ఉత్తర అమెరికాలోనే అత్యంత ఎత్తైన మౌంట్ డెనాలి (6,190 మీటర్లు) శిఖరాన�
పెండ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి పెండ్లికి నిరాకరించిన యువకుడిపై తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి గ్రామానికి చెందిన యువ
న్యూఢిల్లీ: ఒక బాలికపట్ల ఆమె తల్లిదండ్రులు దారుణంగా ప్రవర్తించారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి మిద్దెపై మండుటెండలో ఉంచారు. దీంతో ఎండను తట్టుకోలేక ఆ చిన్నారి విలవిల ఏడ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణ సం
అనాథ బాలికపై లైంగికదాడికి పాల్పడిన యువకుడిని రాంగోపాల్పేట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేపల్లి విజయ్నగర్ కాలనీకి చెందిన సురేశ్(23) అదే ప్రాంతంల
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని ఎర్రంబెల్లికి చెందిన పడమటి అన్విత ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. ఏప్రిల్ 10న భువనగిరి నుంచి బయల్దేరిన ఆమె 12న నేపాల్కు చేరుకున్నది.
రాజస్ధాన్లో దారుణం వెలుగుచూసింది. ఆదివారం రాత్రి బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తున్న 13 ఏండ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. నిందితుడిని నలుగురు పి
మధ్యప్రదేశ్లో దారుణం వెలుగుచూసింది. సాగర్ జిల్లాలో గురువారం రాత్రి 20 ఏండ్ల యువతిపై ఇద్దరు మైనర్లు సహా నలుగురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.