Miracle | ఒక బాలిక కాలువలో పడి మునిగింది. దీంతో ఆమె మరణించినట్లు అంతా భావించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపారు. అయితే ఆ బాలిక సజీవంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇది తెలుసుకుని అంతా ఆశ్చర్యపోయారు.
Food delivery agent | ఫుడ్ డెలివరీ ఏజెంట్పై (food delivery agent) ఒక బాలిక ఫిర్యాదు చేసింది. అతడు తనను టెర్రస్ పైకి తీసుకెళ్లినట్లు ఆరోపించింది. దీంతో ఫుడ్ డెలివరీ వ్యక్తిని స్థానికులు కొట్టారు. చివరకు అసలు విషయం తెలుసుకుని కం
Lucknow horror | ఒక బాలుడు 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడు. ఉరి వేసుకుని చనిపోయినట్లు నమ్మించేందుకు మృతదేహాన్ని ఫ్యాన్కు వేలాడదీశాడు. ఉత్తరప్రదేశ్ రాజధాని �
Rice, paper bits from girl’s eye | ఆరేళ్ల బాలిక కంటి నుంచి బియ్యం, పేపర్ ముక్కలు (Rice, paper bits from girl’s eye) వంటివి వస్తున్నాయి. ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తెలంగాణలోని మహబూబాబాద్
girl fakes kidnapping | తన మార్కుల పట్ల తల్లిదండ్రులు తిడతారని భావించిన బాలిక కిడ్నాప్ డ్రామా ఆడింది. చెల్లితో కలిసి మరో ప్రాంతానికి వెళ్లింది. తమ ఇద్దరిని కిడ్నాప్ చేసినట్లు తండ్రికి ఎస్ఎంఎస్ పంపింది. అలాగే విడి�
వర్ష ఖరే.. అహ్మదాబాద్ నివాసి. అందరిలాంటి అమ్మాయే. అమ్మంటే ప్రాణం. నాన్నంటే ఇష్టం. కానీ, వర్షను కూతురిగా ఆమోదించడానికి నాన్న ఇష్టపడ లేదు. ‘ఆయన మా అమ్మ గీతతో సహజీవనం చేశారు. పెద్దల ఒత్తిడి కారణంగా ఆ దాంపత్య బం
ఓ రోజు రాత్రి ఆమె వంట ఏర్పాట్లు చేస్తున్నది. తీరా చూస్తే ఫ్రిజ్లో కొత్తిమీర నిండుకున్నది. అన్నకేమో కొత్తిమీద ఘుమఘుమలు లేకపోతే, వంట రుచించదు. తేడా వస్తే కోప్పడతాడు. అన్నకు చెల్లి, చెల్లికి అన్న.. ఇద్దరే ఓ క�
ఢిల్లీ మెట్రోలో రికార్డయ్యే పలు వీడియోలు, (Viral Video ) ఫొటోలపై ఆన్లైన్లో హాట్ డిబేట్ సాగుతోంది. లేటెస్ట్గా ఓ యువతి ఢిల్లీ మెట్రోలో మైక్రో మినీ స్కర్ట్తో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది.
UP Shocker | షబ్బీర్, రెహానా హత్యలపై ప్రాథమిక దర్యాప్తులో భాగంగా 16 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ దంపతుల పిల్లలను కూడా విచారించారు.
దుబాయ్కు చెందిన 11 ఏండ్ల బాలిక లీనా రఫీక్ కంటి వ్యాధులను పసిగట్టే ఏఐ ఆధారిత యాప్ను అభివృద్ధి చేసింది. తన లింక్డిన్ పోస్ట్లో ఈ వివరాలు అందించగా ఆ పోస్ట్ (Viral Post )ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
అమ్రాబాద్ మండలం మన్ననూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల 7వ తరగతి విద్యార్థినీ నిఖిత ఆత్మహత్య చేసుకోవడంతో మిగితా విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.