రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘రైతు బీమా’ పథకం నేపథ్యంలో గిఫ్ట్డీడ్ రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గుంట భూమి ఉన్న ప్రతి రైతుకూ ఈ పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేస్తున్నది. దీంతో ఏదైనా కారణం�
రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ మహిళలకు నూతన కానుక ప్రకటించింది. రూ.40కే రాఖీని రాష్ట్రంలోని అన్ని కార్గో సర్వీస్ సెంటర్లకు పంపిస్తామని కార్గో జోనల్ డిప్యూటీ సీటీఎం మధుసూదన్ తెలిపారు.
నాలుగేండ్ల పాటు భిక్షాటన చేస్తూ వచ్చిన సొమ్మును ఆదా చేసిన యాచకుడు తన భార్యకు రూ 90,000 విలువైన మోపెడ్ను బహుమతిగా అందించాడు. మధ్యప్రదేశ్లోని చింధ్వారా జిల్లా అమరవర గ్రామంలో ఈ ఘటన వెలుగుచూస
CM KCR | నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలు నిజమయ్యాయని ఎంపీ సంతోశ్ కుమార్ (MP Santhosh) అన్నారు. ఇది ముఖ్యమంత్రి కార్యదక్షతకు నిదర్శమని చెప్పారు. ఇప్పటికే లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశారని, మరో 91,142 పోస్టుల భర్తీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 24: వివాహాలు, పుట్టిన రోజుల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఖరీదైన బహుమతులకు బదులుగా మొక్కలను బహుమతిగా ఇచ్చేలా దక్షిణ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్(ఎస్డీఎంసీ) ప్రారంభించిన ‘గిఫ్ట్ ఏ
పాట్నా, సెప్టెంబర్ 15: బీహార్కు చెందిన రంజిత్ దాస్ బ్యాంకు ఖాతాలో ఇటీవల రూ.5.50 లక్షలు పడ్డాయి. వెంటనే విత్ డ్రా చేసేశాడు. తప్పు తెలుసుకొన్న బ్యాంకు అధికారులు నోటీసులు పంపారు. పొరపాటున ఖాతాలో జమ చేశామని, డ