పాట్నా, సెప్టెంబర్ 15: బీహార్కు చెందిన రంజిత్ దాస్ బ్యాంకు ఖాతాలో ఇటీవల రూ.5.50 లక్షలు పడ్డాయి. వెంటనే విత్ డ్రా చేసేశాడు. తప్పు తెలుసుకొన్న బ్యాంకు అధికారులు నోటీసులు పంపారు. పొరపాటున ఖాతాలో జమ చేశామని, డ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక మామిడి పండ్లను బహుమతిగా పంపారు. 2011లో తొలిసారి సీఎం అయిన నాటి నుంచి ఈ సంప్రదాయాన్ని ఆమె కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా గత వారం �
కొవిడ్ కష్టకాలంలో ఇష్టమైన వాళ్లకు దూరంగా బతుకుతున్నాం. నలుగురూ ఓచోట చేరి సందడి చేయడానికి వీల్లేకుండా పోయింది. ప్రత్యేక సందర్భాల్లో చిన్న గిఫ్ట్ ఇచ్చేందుకూ కుదరడం లేదు. ఇకనుంచి ఆ బాధ ఉండదు. చేతిలో ఫోన్�
లక్నో: హోలీ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక పోలీస్ అధికారి ఫిర్యాదుదారులకు గంగా జలం సీసాలను పంపిణీ చేశారు. గంగా జలాన్ని చల్లుకొని కరోనా వంటి రోగాల నుంచి విముక్తి పొందాలని కోరారు. మీరట్ జిల్లాలోని న�
భోపాల్: ఒక క్రికెట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన క్రీడాకారుడికి ఐదు లీటర్ల పెట్రోల్ను బహుమతిగా ఇచ్చారు. పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో ఇది వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్