సికింద్రాబాద్,జూలై 13 : గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి బుద్ధుడి విగ్రహం అందజేసి శుభాకాంక్షలు తెలుపుతున్న డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కార్పొరేటర్లు సామల హేమ, రాసూరి సునీత తదితరులు.