Mallikarjun kharge: లోక్సభకు డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవాలని, ఆ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే డిమండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ప్రధాని మోద�
AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం ఉదయం ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఇవాళ పంచెకట్టులో అసెంబ్లీకి వచ్చార�
Sharad Pawar : లోక్సభ స్పీకర్ ఎన్నిక అంశంపై తాను ఎవరితోనూ చర్చలు జరపలేదని ఎన్సీపీ ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. స్పీకర్ పదవికి పాలక పార్టీ సభ్యుడు ఎన్నికవడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.
లోక్సభ స్పీకర్ ఎన్నికపై చత్తీస్ఘఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ బఘేల్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నడూ విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోరని విమర్శించారు.
Speaker Election : స్పీకర్ ఎంపికపై తాము అన్ని రాజకీయ పార్టీల సభాపక్ష నేతలతో సంపద్రింపులు జరిపామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
Telangana Ministers | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్వర్రెడ్డికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, �
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కు
సీతాఫల్మండిలోని కుట్టి వెల్లోడీ ప్రభుత్వ ఆస్పత్రి (అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్)లో నూతన భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.11.6 కోట్లు మంజూరు చేసిందని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్