ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కు
సీతాఫల్మండిలోని కుట్టి వెల్లోడీ ప్రభుత్వ ఆస్పత్రి (అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్)లో నూతన భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.11.6 కోట్లు మంజూరు చేసిందని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్
ఈ నెల 17వ తేదీన జరుగనున్న లష్కర్ బోనాలతో పాటు తన నివాసం వద్ద ముత్యాలమ్మ ఆలయంలో నిర్వహించనున్న ఉత్సవాలకు హాజరు కావాలని సీఎం కేసీఆర్కు డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇందుకు �
కొన్ని శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణిచివేతకు గురువుతున్న దళితులను సంపూర్ణ సాధికారులను చేయడానికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని పంజాబ్ అసెంబ్లీలో శనివారం రగడ జరిగింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యులు డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజారీపై దాడి చే
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తన జన్మదినం సందర్భంగా గురువారం సెట్విన్, ధ్రువ కన్సల్టెన్సీ సంస్థల సహకారంతో సీతాఫల్మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్మేళా
దేశ అసెంబ్లీని రద్దు చేయాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశ అధ్యక్షుడు అరిఫ్ అల్వీని కోరారు. ముందస్తు ఎన్నికలు జరగాలని ఆయన పిలుపునిచ్చారు. అసెంబ్లీని రద్దు చేయాలని నేను దేశ అధ్యక్షుడికి లేఖ ర�
ఆలయాల్లో ఉప సభాపతి పద్మారావుగౌడ్ పూజలు | బోనాల వేడుకల సందర్భంగా హైదరాబాద్ జంటనగరాల్లోని పలు ఆలయాల్లో ఆదివారం ఉప సభాపతి టీ పద్మారావు గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.