AK-47 rifle Gift to wife | వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒక నేత తన భార్యకు ఏకే-47 గన్ను బహుమతిగా ఇచ్చాడు (AK-47 rifle Gift to wife). ఆ రైఫిల్ను ఆమె పట్టుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది వైరల్ కావడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి.
ప్రముఖ ఫాస్ట్ఫుడ్ చైన్ బర్గర్ కింగ్ ఉద్యోగి 27 ఏండ్ల పాటు ఒక్కరోజు కూడా పనికి దూరం కాకుండా ఉన్నందుకు కంపెనీతో పాటు సహోద్యోగులు మరపురాని కానుక అందించారు. బర్గర్ కింగ్ ఉద్యోగి కెవిన్ ఫోర్డ్కు క్�
మంత్రి కేటీఆర్ గిఫ్ట్ఏ స్మైల్ కిం ద అందించిన ట్యాబ్లు గిరిజన విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆకాశ్ బైజూస్ సాఫ్ట్వేర్తో కూడిన రూ.80వేల ఖరీదు చేసే ఈ మినీ కంప్యూటర్లు వారి విద్యాభివృద్ధికి
పెళ్లి బంధంతో ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన టాలీవుడ్ యాక్టర్ మంచు మనోజ్ (Manchu Manoj)-మౌనిక దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా రాంచరణ్ (Ram Charan) నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకుని థ్రి
అన్ని మతాలకు తెలంగాణ సర్కారు ప్రాధాన్యమిస్తున్నది. పండుగలను పేదలు సైతం సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నూతన వస్ర్తాలను కానుకగా అందజేస్తున్నది. ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొనే రంజాన్ పర్వదినం సమీ
క్రైస్తవులకు తెలంగాణ సర్కారు కానుకలు అందించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా జిల్లాకు మూడు వేల గిఫ్ట్ ప్యాక్లు అందించనున్నది. ఈస్ట్ఫెస్ట్ నిర్వహణ కోసం ఒక్కో నియోజకవర్గానికి రూ.2 లక�
Embroidery Hoop Art Work | మరపురాని బంధాన్ని మరింత మధురం చేసుకోవాలంటే ఈ పండుగకు తగిన కానుక ఉండాల్సిందే. అదీ ప్రేమ కుసుమంలా నిత్యనూతనంగా కనిపించాల్సిందే. అలాంటిదే.. ఎంబ్రాయిడరీ హూప్ ఆర్ట్ వర్క్ గిఫ్ట్.
Malkangiri | వారిద్దరికి ఏడాది క్రితం పెండ్లయింది. భార్యపై ప్రేమతో ఓ ఖరీదైన ఫోన్ను కొన్న భర్త.. దానిని ఆమెకు గిఫ్ట్గా ఇచ్చాడు. అయితే దానిని ఈఎంఐలో కొన్నాడని తెలుసుకున్న ఆమె.. భర్త
భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన వస్తువులను పండుగ బహుమతులుగా ఇవ్వడం ద్వారా ఆయా వస్తువులకు మరింత ప్రాచుర్యం లభించడమేగాక పండుగ వేడుకల్లో కొత్తదనం వస్తుందని ప్రముఖ జీఐ ప్రాక్టీషనర్, రిజల్యూట్ గ్రూప్ లీగ�
‘బయ్యారంలో స్టీల్ప్లాంట్ను ఏర్పాటు చేయడం కుదరదు. కేంద్రానికి సాధ్యంకానప్పుడు ఎలా ముందుకెళ్లగలం?’.. సోమవారం మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలివి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొ�
శ్రీలంక సముద్ర గస్తీ మెరుగుపరుచుకునేందుకు భారత్ సాయం అందించింది. డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ను (సముద్రగస్తీ విమానం) బహుమతిగా అందజేసింది. దీంతో ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలోపేతం అవుతుందని భారత్ అభిప�
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘రైతు బీమా’ పథకం నేపథ్యంలో గిఫ్ట్డీడ్ రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గుంట భూమి ఉన్న ప్రతి రైతుకూ ఈ పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేస్తున్నది. దీంతో ఏదైనా కారణం�
రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ మహిళలకు నూతన కానుక ప్రకటించింది. రూ.40కే రాఖీని రాష్ట్రంలోని అన్ని కార్గో సర్వీస్ సెంటర్లకు పంపిస్తామని కార్గో జోనల్ డిప్యూటీ సీటీఎం మధుసూదన్ తెలిపారు.
నాలుగేండ్ల పాటు భిక్షాటన చేస్తూ వచ్చిన సొమ్మును ఆదా చేసిన యాచకుడు తన భార్యకు రూ 90,000 విలువైన మోపెడ్ను బహుమతిగా అందించాడు. మధ్యప్రదేశ్లోని చింధ్వారా జిల్లా అమరవర గ్రామంలో ఈ ఘటన వెలుగుచూస