క్రైస్తవులకు తెలంగాణ సర్కారు కానుకలు అందించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా జిల్లాకు మూడు వేల గిఫ్ట్ ప్యాక్లు అందించనున్నది. ఈస్ట్ఫెస్ట్ నిర్వహణ కోసం ఒక్కో నియోజకవర్గానికి రూ.2 లక�
Embroidery Hoop Art Work | మరపురాని బంధాన్ని మరింత మధురం చేసుకోవాలంటే ఈ పండుగకు తగిన కానుక ఉండాల్సిందే. అదీ ప్రేమ కుసుమంలా నిత్యనూతనంగా కనిపించాల్సిందే. అలాంటిదే.. ఎంబ్రాయిడరీ హూప్ ఆర్ట్ వర్క్ గిఫ్ట్.
Malkangiri | వారిద్దరికి ఏడాది క్రితం పెండ్లయింది. భార్యపై ప్రేమతో ఓ ఖరీదైన ఫోన్ను కొన్న భర్త.. దానిని ఆమెకు గిఫ్ట్గా ఇచ్చాడు. అయితే దానిని ఈఎంఐలో కొన్నాడని తెలుసుకున్న ఆమె.. భర్త
భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన వస్తువులను పండుగ బహుమతులుగా ఇవ్వడం ద్వారా ఆయా వస్తువులకు మరింత ప్రాచుర్యం లభించడమేగాక పండుగ వేడుకల్లో కొత్తదనం వస్తుందని ప్రముఖ జీఐ ప్రాక్టీషనర్, రిజల్యూట్ గ్రూప్ లీగ�
‘బయ్యారంలో స్టీల్ప్లాంట్ను ఏర్పాటు చేయడం కుదరదు. కేంద్రానికి సాధ్యంకానప్పుడు ఎలా ముందుకెళ్లగలం?’.. సోమవారం మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలివి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొ�
శ్రీలంక సముద్ర గస్తీ మెరుగుపరుచుకునేందుకు భారత్ సాయం అందించింది. డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ను (సముద్రగస్తీ విమానం) బహుమతిగా అందజేసింది. దీంతో ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలోపేతం అవుతుందని భారత్ అభిప�
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘రైతు బీమా’ పథకం నేపథ్యంలో గిఫ్ట్డీడ్ రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గుంట భూమి ఉన్న ప్రతి రైతుకూ ఈ పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేస్తున్నది. దీంతో ఏదైనా కారణం�
రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ మహిళలకు నూతన కానుక ప్రకటించింది. రూ.40కే రాఖీని రాష్ట్రంలోని అన్ని కార్గో సర్వీస్ సెంటర్లకు పంపిస్తామని కార్గో జోనల్ డిప్యూటీ సీటీఎం మధుసూదన్ తెలిపారు.
నాలుగేండ్ల పాటు భిక్షాటన చేస్తూ వచ్చిన సొమ్మును ఆదా చేసిన యాచకుడు తన భార్యకు రూ 90,000 విలువైన మోపెడ్ను బహుమతిగా అందించాడు. మధ్యప్రదేశ్లోని చింధ్వారా జిల్లా అమరవర గ్రామంలో ఈ ఘటన వెలుగుచూస
CM KCR | నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలు నిజమయ్యాయని ఎంపీ సంతోశ్ కుమార్ (MP Santhosh) అన్నారు. ఇది ముఖ్యమంత్రి కార్యదక్షతకు నిదర్శమని చెప్పారు. ఇప్పటికే లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశారని, మరో 91,142 పోస్టుల భర్తీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 24: వివాహాలు, పుట్టిన రోజుల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఖరీదైన బహుమతులకు బదులుగా మొక్కలను బహుమతిగా ఇచ్చేలా దక్షిణ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్(ఎస్డీఎంసీ) ప్రారంభించిన ‘గిఫ్ట్ ఏ