GHMC | దోమల నివారణకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. దోమల వృద్ధికి కారణమైన గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించేందుకు సుదీర్ఘ ప్రణాళికతో పనులను ప్రారంభించింది. అత్తాపూర్ డివిజన్ నుంచి మలక్పేట మూసీకి ఇరువైపు�
Hyderabad | హైదరాబాద్లోని బంజారాహిల్స్లో అక్రమంగా నిర్మించిన భవనాన్ని జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. 200 గజాల స్థలంలో మూడు అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు తీసుకుని, ఏకంగా ఆరంతస్తులు
జీహెచ్ఎంసీ అధికారులు భవనానికి వేసిన సీల్ను సదరు నిర్మాణదారులు తొలగించి యధావిధిగా నిర్మాణం చేపట్టారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేస్తున్న సదరు భవన యజమానులపై జీహెచ్ఎంసీ అధికారులు అల్లాపూర్ ప�
HMDA | కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగంపై తాటికాయపడినట్లుగా మారింది. సంస్కరణల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు భవన నిర్మాణ రంగంలో మరింత అధ్వానంగా మారుస్తోంది.
ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడంలో విఫలమైన ప్రభుత్వం పేదల బస్తీలు, కాలనీల్లోకి వెళ్లి నీటి కోసం ఏర్పాటు చేసుకున్న మోటర్లను సీజ్ చేస్తామని బెదిరింపులకు దిగడం సిగ్గుచేటని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి �
ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడంలో విఫలమైన ప్రభుత్వం పేదల బస్తీలు, కాలనీల్లోకి వెళ్లి నీటి కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్లను సీజ్ చేస్తామని బెదిరింపులకు దిగడం సిగ్గుచేటు అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగ�
జీహెచ్ఎంసీలో నిబంధనలకు తిలోదకాలిస్తూ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్బన్ బయోడైవర్సిటీ విభాగంలో ఫీల్ట్ అసిస్టెంట్లు సూపర్వైజర్స్) 39 మంది, టెక్నికల్ అసిస్టెంట్లు (సూపర్వ�
Amberpet | వీధి దీపాల నిర్వహణలో జీహెచ్ఎంసీ అధికారుల అలసత్వం, సిబ్బంది నిర్లక్ష్యం వెరసి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీధి దీపాలు సక్రమంగా వెలగకపోవడంతో రాత్రిపూట నరకం అనుభవిస్తున్నారు.
GHMC | జీహెచ్ఎంసీ సర్కిల్-18 పరిధిలో పారిశుద్ధ్య విభాగం నిద్రమత్తులో జోగుతోంది. వాణిజ్య సముదాయాలు, షాపుల వద్ద నుంచి మామూళ్ల వసూలుతో పాటు ఫుట్పాత్లపై చిరువ్యాపారాలను ఏర్పాటు చేయించడం, నెలవారీ అద్దెలు వసూ
GHMC | గాలి వానకు వృక్షాలు కూలి 24 గంటలు గడిచినా వాటిని తొలగించడంలో జీహెచ్ఎంసీ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. రోడ్డు పక్కన పడిఉన్న చెట్ల కొమ్మలను అలాగే వదిలేయడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందు
Hyderabad : పార్కుల నిర్వహణలో జీహెచ్ఎంసీ యూబీడీ విభాగం నిర్లక్ష్యంపై నమస్తే తెలంగాణ పత్రికలో 'పార్కుకు వచ్చేదెలా.. సేద తీరేదెట్ల..' అనే శీర్షికతో శనివారం ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు.