జీహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయ వనరుల్లో ప్రకటన విభాగం ముఖ్యమైనది... అడ్వర్టయిజ్మెంట్ రూపంలో రూ.వంద కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాలు ఉన్నప్పటికీ సరైన ఆదాయం ఎందుకు రావడం లేదు? ఖజానాకు చేరాల్సిన ఆదాయ
రెవెన్యూశాఖ నిభందనలకు విరుద్ధంగా పేదలకు కేటాయించిన స్థలాలను అక్రమంగా కొనుగోలు చేయడంతో పాటు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా భారీ భవనాన్ని నిర్మిస్తున్న బీజేపీ నేత హెచ్. వెంకట్రెడ్డి వ్యవహ�
విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన నలుగురు మెడికల్ ఆఫీసర్లపై మెమో జారీ చేస్తూ కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ చలాన్ల జారీలో పనితీరు మెరుగ్గా లేని చార్మినార్, మలక్పేట, జూబ్లీహిల్స్, మెహిదీప
ఘన వ్యర్థాల నిర్వహణ జీహెచ్ఎంసీకి సవాల్గా మారింది. ఒక వైపు గ్రేటర్ నలుమూలల నుంచి రోజూ సగటున 7,500 మెట్రిక్ టన్నుల చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీనికి తోడుగా నాలాల నుంచి వెలికిత�
జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు.. ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఏకంగా ఆరు అంతస్తుల్లో భవన నిర్మాణం.. అక్రమ నిర్మాణాన్ని కూల్చేయాలని హైకోర్టులో ఆదేశాలు.. అయినా జీహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికార�
SPR Hills | జూబ్లీహిల్స్ నియోజక వర్గం రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లోని జీహెచ్ఎంసీ మైదానంపై కబ్జాదారుల కన్నుపడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించారు.
Hyderabad | జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు.. పేదలకు కేటాయించిన వాంబే గృహాలను కొనుగోలు చేసేందుకు వీలులేకున్నా అడ్డదారిలో కొనుగోలు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఏకంగా ఆరంతస్థుల్లో భవన నిర్మాణం.. అక్రమ నిర�
కేటాయించిన డబుల్బెడ్ రూమ్లలో లబ్ధిదారులు చేరకుంటే రద్దుకు చర్యలు తీసుకోనున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉన్న డబుల్బెడ్ రూమ్ల లబ్ధిదారులకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ మరో సర్వేకు సన్నద్ధమైనది. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మహానగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలతో కలిపి సుమారు 19 లక్షల 43 వేల నిర్మాణాలు ఉన్నాయని అంచనా వేసిన అ
Double Bedroom | డబుల్ బెడ్రూం ఇండ్లు పొంది.. వాటిలో చేరకుండా ఉన్న లబ్ధిదారులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. తక్షణమే డబుల్ బెడ్రూం ఇండ్లలోకి రాకపోతే వాటిని రద్దు చేయాలని భావిస్తోంది.
అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
Double Bedroom | జీహెచ్ఎంసీ పరిధిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లు కొన్ని ఖాళీగా ఉన్నాయని.. వాటిని ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి ఓ వ్యక్తి లక్షలు వసూలు చేశాడు.