హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం ఉదయం నగరంలో వర్షం కురిసింది. రోజంతా మేఘావృతమై ఉంది. సోమవారం ఉదయానికి పరిస్థితి మారిపోయింది. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా భారీగా మంచు (Dense Fog) కురుస్తున్నది.
జీహెచ్ఎంసీ 2025-26 ముసాయిదా బడ్జెట్ ఖరారు మరింత ఆలస్యం కానుంది. అక్టోబరులోనే బడ్జెట్ ప్రతిపాదనను ఆమోదం పొందాల్సి ఉన్నప్పటికీ నేటికీ ప్రతిపాదన కసరత్తు దశలోనే ఉంది. మొదటి వారంలో అన్ని శాఖల ముఖ్య అధికారుల న
ఫ్లె ఓవర్లు..ఆర్వోబీ..ఆర్యూబీలు, రహదారులు, నాలాల విస్తరణ..లింకు రోడ్లు...అభివృద్ధి ఏదైనా సకాలంలో ప్రాజెక్టు పూర్తి కావాలంటే భూసేకరణే అత్యంత కీలకం. ఆయా ప్రాజెక్టు వ్యయం ఎంత ఖర్చు అవుతుందో..భూసేకరణకు అంతే స్�
కొత్త సంవత్సరంలో హైడ్రా సరికొత్తగా రూపుదిద్దుకోబోతున్నది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) జనవరి 6వ తేదీ నుంచి గ్రీవెన్స్ ప్రారంభించనున్నది.
అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో చెలరేగుతున్న ఓ అక్రమార్కుడితో చేయి కలిపి శేరిలింగంపల్లి జోన్ అధికారులు ప్రవర్తిస్తున్న తీరు విమర్శలకు తావిస్తున్నది. కష్టార్జితంతో ఇల్లు కట్టుకునేందుకు అన్ని అనమతులు ప
రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతో సాఫీగా సాగిపోతున్న భవనాలు, లేఅవుట్ల అనుమతి విధానానికి కాంగ్రెస్ ప్రభుత్వం మోకాలడ్డు పెట్టింది. ‘బిల్డ్ నౌ’ పేరుతో ఏదో కొత్త విధానం తెరపైకి తెచ్చింది.
చెత్త లోడుతో బాహ్య వలయ రహదారి మీదుగా వెళ్తున్న టిప్పర్ ప్రమాదవశాత్తు కిందపడి మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనమైన ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్లో పరిధిలో జరిగింది.
దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరిలోని పద్మావతి హాల్, అల్వాల్ సర్కిల్ ఇందిరానగర్లోని కనకరాజు కల్య�
జీహెచ్ఎంసీ 2025-26 ముసాయిదా బడ్జెట్ వాయిదా పడింది. వచ్చే నెల 9 తేదీ తర్వాత మరోసారి సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదన స్టాండింగ్ కమిటీ సభ్యుల ముందు చర్చకు రానున్నది. రూ. 8,340 కోట్లతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధ
ఎట్టకేలకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనతో జీహెచ్ఎంసీ సిద్ధమైంది. హౌసింగ్తో కలుపుకొని ఈ సారి రూ. 8,600 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 30న ఈ బడ్జె�
జీహెచ్ఎంసీకు కొత్తగా 200 మంది జూనియర్ అసిస్టెంట్లను నియమించనున్నారు. ఈ మేరకు సోమవారం 100 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తవ్వగా, మిగిలిన 100 మంది వెరిఫికేషన్ మంగళవారం పూర్తి కానున్నది. ఈ వెరిఫికేషన్ ప�
జీహెచ్ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు సుప్రీంకోర్టు (Supreme Court) షాకిచ్చింది. హౌసింగ్ సొసైటీలకు కేటాయించిన భూ కేటాయింపులను రద్దు చేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ సంజీవ్ కన్నా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వ
వీధి వ్యాపారుల చట్టానికి జీహెచ్ఎంసీ తూట్లు పొడిచింది. వ్యాపారాలు కొనసాగించే జోన్లను గుర్తించి స్వేచ్ఛగా విక్రయాలు సాగించుకునేందుకు అవకాశం కల్పించాల్సిన అధికారులు ..అనర్హులకు కొమ్ముకాస్తున్నారు.