పాలకమండలి వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల గొంతునొక్కింది. గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన 10వ సర్వసభ్య సమావేశంలో వారిని సభ ఘోరంగా అవమానించింది. జీహెచ్ఎం�
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వెళ్లిన తమపై కాంగ్రెస్ పురుష కార్పొరేటర్లు బాబాఫసియుద్దీన్, సీఎన్రెడ్డి దాడి చేశారని, మహిళా కార్పొరేటర్లపై చేయి చేసుకోవడంతో పాటు జుట్టు పట్టుకుని లాగారని, చీరకొం�
జీహెచ్ఎంసీ (GHMC) పాలకమండలి సమావేశం ఉద్రిక్తతల నడుమ మొదలైంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సభను ఉదయం పదిన్నర గంటలకు మొదలుపెట్టారు. తొలుత దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం సభ ప్రకటించింది. గాంధీ వర్ధం
జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశానికి సర్వం సిద్ధమైంది. ప్రతి మూడు నెలలకోసారి జరగాల్సిన కౌన్సిల్ దాదాపు ఆరు నెలల తర్వాత జరుగుతున్నది. అసలే ఎన్నికల ఏడాది కావడం...గడిచిన ఏడాది కాలంగా అభివృద్ధి పనులు కుంటుపడడ
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని నేడు (గురువారం) జీహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలను మూసి వేయాలని బల్దియా కమిషనర్ ఇలంబర్తి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన దుకాణాదారు�
Meat Shops | భారత జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి నేపథ్యంలో రేపు(జనవరి 30) హైదరాబాద్ నగరంలో మాంసం దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఒక అధికారి గుత్తాధిపత్యంగా బల్దియాలోని ఇంజనీరింగ్ విభాగంపై పెత్తనం చెలాయిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగంలో అడిగే వాడు లేడు. ఉద్యోగితాస్వామ్యం (హైరార్కీ), ఆపై విధానం తెలిస్తేనే కదా.. ఎవరైనా ప్రశ�
జీహెచ్ఎంసీ ఎస్టేట్ విభాగం కళ్లు మూసుకున్నది. సంస్థకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి? ఎన్ని షాపుల అద్దె గడువు ముగిసింది? ఏళ్ల తరబడి లీజు గడువు ముగిసిన ఆయా దుకాణాలు ఎందుకు ఖాళీ చేయలేదు? జారీ చేసిన నోటీసులు ఎన
ఎన్నో ఏండ్లుగా ఫుట్పాత్లపై వ్యాపారమే జీవనాధారంగా ఉంటున్న వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పద్మారావునగర్లోని ఫుట్పాత్
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జరిగిన 7వ స్టాండింగ్ కమిటీ సమావేశం హాట్ హాట్గా జరిగింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ సభ్యులు కమిషనర్, అధికారుల తీరుపై త
దశాబ్దాలుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న పేదల బతుకులు రోడ్డున పడ్డాయి. 40 ఏండ్లుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్న వారి జీవనాధారం నేలమట్టమైంది.