జీహెచ్ఎంసీ స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు బుధవారం అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏడాది కాల పరిమితితో ఉండే 15 మంది సభ్యుల పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఈనెల 10 నుంచి
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో ఉద్రిక్తత నెలకొంది. మండలంలోని ప్యారానగర్ సమీపంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ (GHMC Dumping Yard) ఏర్పాటును వ్యతిరేకిస్తూ అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళన చేస్త�
గ్రేటర్లో వీధి లైట్ల నిర్వహణ జీహెచ్ఎంసీకి సవాల్గా మారింది. ఉన్నతాధికారుల బాధ్యతరాహిత్యం, ఏజెన్సీ నిర్లక్ష్యం వెరసి గ్రేటర్లోని పలు ప్రాంతాలు, రహదారుల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. 5.48 లక్షల వీధి దీప�
జీహెచ్ఎంసీ స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు నేడు నోటిఫికేషన్ జారీ కానున్నది. ఏడాది కాల పరిమితితో ఉండే 15 మంది సభ్యుల పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్నది. ఈ మేరకు మంగళవారం బల్దియా షెడ్యూల్ వివరాలను వెల్లడించి
గ్రేటర్లో వాణిజ్య సంస్థలు, వ్యాపారస్తులను జీహెచ్ఎంసీ టార్గెట్ చేసింది. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్కు సిద్ధమైంది. ప్రాపర్టీ ట్యాక్స్ డేటాబె
జీహెచ్ఎంసీలో వందకు వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా సాధించాలనే లక్ష్యానికి అధికారులు నీళ్లొదిలారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎస్ ప్లస్ ప్లస్) నగరంగా హైదరాబాద్క�
మేడ్చల్ జిల్లాలోని మున్సిపాలిటీలు బల్దియా పరిధిలోకి తెచ్చేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. పీర్జాదీగూడ, బోడుప్పల్, జవహర్నగర్, నిజాంపేట కార్పొరేషన్లు ఉండగా, మేడ్చల్,
గ్రేటర్ హైదరాబాద్లో చెత్త సమస్య జఠిలంగా మారింది. గార్భేజ్ ఫ్రీ సిటీనే లక్ష్యమని జీహెచ్ఎంసీ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు కనబడుతున్నాయి.
నిర్మాణాలు చేపట్టే సమయంలో కానీ, ఇంటి మరమ్మతులు, ఆధునీకరణ చేసే సమయంలో వచ్చే వ్యర్థాలను జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సీ అండ్ డీ (కన్స్ట్రక్చన్స్ అండ్ డీమాలిషన్) ప్లాంట్లకు అప్పగించకుండా కొందర
జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వ్యవహరించిన తీరుకు నిరసనగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు శుక్రవారం కూడా ఆందోళన కొనసాగించారు. బీఆర్ఎస్ కార్ప�
GHMC | గ్రేటర్ హైదరాబాద్లో చెత్త సమస్య జఠిలంగా మారింది. గార్భేజ్ ఫ్రీ సిటీనే లక్ష్యమని జీహెచ్ఎంసీ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా పరిస్థితులు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా పే�
Cantonment Elections | కంటోన్మెంట్, జనవరి 31: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలకమండలికి జూన్ లేదా జులైలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కంటోన్మెంట్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం పొందకపోవడంతో పాటు ప్రజాప్రతిని
మేయర్ తీరుకు నిరసనగా జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు (BRS Corporaters) నిరసనకు దిగారు. పాలకమండలి సమావేశం సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికను కాంగ్రె స్ అపహాస్యం చేసింది. ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్ల గొంతునొక్కి, జీహెచ్ఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మార్షల్స్తో పాలకమండలి సమావేశం నుంచి బలవంతంగా బయటకు నెట్ట