జీహెచ్ఎంసీలో ఇంజినీరింగ్ మాయజాలం వెలుగులోకి వచ్చింది. చేయని పనులకు చేసినట్లుగా బిల్లులు పెట్టి ఖజానాను గండి కొట్టారు ఇంజినీర్లు. దాదాపు తొమ్మిండేండ్ల కిందట బిల్లులు సైతం ఫైనాన్స్ విభాగానికి వస్తు�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రతి సంవత్సరం సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహణ ద్వారా విపరీతమైన ప్రజాదరణ పొందుతోంది. 6 నుండి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రసిద్ధ క్రీడల్లో ప్రాథమిక నైపుణ్య�
మాక్ డ్రిల్ నిర్వహించే సమయంలో నగర వ్యాప్తంగా భద్రతా బలగాలు మోహరిస్తాయి. రెవెన్యూ, పౌర సరఫరాలు, జీహెచ్ఎంసీ ఇతర స్థానిక సంస్థల అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంటారు.
గ్రేటర్ పరిధిలోని పారిశుద్ధ్య నిర్వహణలలో దళితబంధు వాహనాలదే కీలక పాత్ర అని తెలంగాణ దళితబంధు స్లిట్ వెహికిల్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. సోమవారం లక్డీకాపూల్లోని సామ్రాట్ కాంప్లెక్స్లో ఆ సంఘం
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ పైసా పైసా కూడబెట్టి ప్లాట్లు కొనుగోలు చేస్తే విక్రయించిన బిల్డర్లే కబ్జాకు యత్నిస్తున్నారని బాధితులు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీ�
జీహెచ్ఎంసీ నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతులన్నీ తీసుకున్నా..ఎల్బీనగర్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ చైన్మెన్ ఇష్టారాజ్యంతో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన షెడ్డును నేలమట్టం చేశాడు. షెడ్డు కూల్చకూడదంటే ల�
నిలువ నీడ కల్పించేందుకు దివంగత వైఎస్ఆర్ ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిని కాంగ్రెస్ నేతలు ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని జీహెచ్ఎంసీలో ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికురాలు ఆరోపించారు.
నిలువ నీడ కల్పించేందుకు దివంగత వైఎస్ఆర్ ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిని కాంగ్రెస్ నేతలు ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని జీహెచ్ఎంసీలో ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికురాలు కన్నీటి పర్యంతమైంది.
హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ పరీవాహక ప్రాంతాల్లో కన్వెన్షన్ సెంటర్లను నిర్మించడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. జీవో 111కు విరుద్ధంగా చేపట్టిన ఆ అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని గురువారం రాష్ట్ర ప్�
జీహెచ్ఎంసీకి ఎర్లీబర్డ్ స్కీం రూపంలో కాసుల వర్షం కురిపించింది. ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలంటూ ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు యాజమానులకు జీహెచ్ఎంసీ అవకాశం కల్పించింది.