Rajendra Nagar | మైలార్దేవ్పల్లి డివిజన్ దుర్గానగర్ జంక్షన్ పరిధిలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్గౌడ్ చెప్పారు.
GHMC | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్న�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మూడు, నాలుగు రోజుల్లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశం నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. వచ్చేవారంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ�
సంగారెడ్డి జిల్లా ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. బుధవారం గుమ్మడిదల మున్సిపాలిటీలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ ర�
తార్నాక డివిజన్లోని నాగార్జున నగర్ కాలనీ పార్క్ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి (Srilatha Shoban Reddy) హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ కోదండరాం, టీటీయూసీ రాష్ట
గ్రేటర్ కార్పొరేషన్ ఆదాయన్ని పెంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నది. ప్రధానమైన ఆదాయ వనరుగా వస్తున్న ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సుల ఫీజు వసూళ్లలో లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నా..ఆ మేరకు ఆశ
Hyderabad | హైదరాబాద్లోని ఎస్సార్ నగర్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాలు నుంచి బాపు నగర్ వెళ్లే దారిలో నిబంధనలకు విరుద్ధంగా జ�
Hyderabad | ''మా కాలనీలో హాస్టళ్లను అనుమతించం''.. అంటూ కాలనీవాసులు ఏర్పాటు చేసిన బ్యానర్లు ఎస్సార్ నగర్లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో చర్చనీయాంశంగా మారింది.
ఆస్తిపన్ను వసూళ్లలో నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ (GHMC) అపసోపాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2100కోట్ల టార్గెట్ విధించుకోగా.. ఇప్పటి వరకు దాదాపు రూ.1416 కోట్ల మేర మాత్రమే చేరుకున్నా�
బత్తిని రాధికాగౌడ్ అనే మహిళకు హైదరాబాద్లోని ఉప్పల్ చిలుకానగర్లోని కల్యాణపురి పార్కు వద్ద పాలకేంద్రం ఉన్నది. రోజూ ఇంటింటికి తిరిగి పాల పాకెట్లు విక్రయిస్తూ కుటుంబాన్ని సాదుకుంటుంది.
జీహెచ్ఎంసీలో గడిచిన కొన్నేండ్లుగా జరిగిన నిర్వహణ పనులపై విజిలెన్స్ రంగంలోకి దిగింది. 2021, 2022, 2023 సంవత్సరాల కాలంలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించాలంటూ ఆర్థిక శాఖకు అందుతున్న సంకేతాల నేపథ్యంలో అనుమానా�
GHMC | సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ ) : ఆస్తి పన్ను వసూళ్లలో నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ అపసోపాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2100కోట్ల టార్గెట్ విధించుకోగా.. ఇప్పటి వరకు ద�
KPHB | కేపీహెచ్బీ కాలనీలో గత ప్రభుత్వం శంకుస్థాపన చేసిన స్థలంలో వంద పడకల వైద్యశాల నిర్మాణ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చేపట్టాలని కూకట్పల్లి జనసేనా ఇన్చార్జీ ముమ్మారెడ్డి ప్రేమ్కుమార్ డిమాండ్
స్థానికుల ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలతో మంగళవారం అర్థరాత్రి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అట్టుడికింది. రేవంత్ ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని నిరసిస్తూ నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల ప్రజలు కదం త