ఖాజానాలో డబ్బులు లేవు.. జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదంటూ సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రోజూ చేతులెత్తేస్తున్నారు. బల్దియాలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదంటూ కాంట్రాక్టర్లు కొత్త పనులు చే
విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గుల సమస్యలు వెంటనే గుర్తించేందుకు వీలుగా టీఎస్ఎస్పీడీసీఎల్ సరికొత్త సాంకేతిక పరిజ్ఙానం అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే అధిక ఒత్తిడికి గురవుతున్న డిస్టిబ్య�
ఆస్తి పన్ను బకాయిల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ టైం సెటిల్మెంట్ (OTS) పథకం మూడు రోజుల్లో ముగియనుంది. ఈ మూడు రోజుల్లో ఆది, సోమవారాలు ఉగాది, రంజాన్ పండుగలు కావడం వల్ల ఆస్తి పన్ను వసూలు సజావు
Property Tax | ఆస్తిపన్ను నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు బల్దియా అపసోపాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల కోట్ల లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకోగా.. గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనున్నది.
KBR Park | కేబీఆర్ పార్కు వద్ద చేపట్టిన మల్టీ లెవల్ పార్కింగ్ పనులు టెండర్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పనులు దక్కించుకున్న ఏజెన్సీ స్థల వినియోగంలో అక్రమాలకు పాల్పడుతున్నట్�
ఆస్తిపన్ను నిర్దేశిత లక్ష్యా న్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ అపసోపాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల కోట్ల లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకోగా.. గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనున్నది. ఇందులో �
రాష్ట్రంలోనే అత్యధిక జనాభాకు అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ పరిధికి ఫస్ట్ సిటిజన్గా వ్యవహరిస్తున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారా..? అటు మేయర్గా, ఇటు రాజకీయంగా వి
జీహెచ్ఎంసీ పరిధిలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేందుకు నూతన విధానాన్ని అమలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్ణయించారు.
రానున్న వర్షాకాలంలో నగరంలో ప్రజల కష్టాలు తొలగించే విధంగా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సంబంధిత అధికారులకు సూచించారు.
Niloufer Hospital | చిన్నపిల్లలు, ప్రసూతి దవఖానగా పేరొందిన నీలోఫర్ దవఖాన భవనాలను అనుసంధానం చేస్తూ జీహెచ్ఎంసీ నిర్మించిన పుట్ ఓవర్ బ్రిడ్జ్ నిరుపయోగంగా మారాయి.
GHMC | కేపీహెచ్బీ కాలనీ, మార్చి 25: కూకట్పల్లి, మూసాపేట్ సర్కిల్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లపై జీహెచ్ఎంసీ అధికారులు దూకుడును పెంచారు. వార్షిక ఏడాది మరో వారం రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో వార్షిక ఏడాది లక్ష్
సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తుండటంతో భూముల రేట్లు పడిపోయాయని, తన ఇద్దరు ఆడబిడ్డల పెండ్లి ఎలా చేయాలని మనోవేదనకు గురై ఓ రైతు గుండె ఆగింది. వివరాల్లోకి వెళ్తే .. �
నాలా పూడికతీత పనులపై జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వహిస్తోందా? డిసెంబర్ నెలలో నాలా పనులకు టెండర్లు ముగించాల్సిన అధికారులు మార్చి ముగింపు వచ్చినా నేటికీ టెండర్ల దశలోనే కాలయాపన చేస్తోందా? చాలా చోట్ల పనులు ఇం�
గ్రేటర్ జనంపై జీహెచ్ఎంసీ చలాన్ల మోత మోగిస్తున్నది. రహదారులపై చెత్త వేసిన వారిపై రూ. 500ల నుంచి రూ. 25వేల వరకు, భవన నిర్మాణ వ్యర్థాలు వేసిన వారికి రూ. 25 వేల వరకు జరిమానాలు విధిస్తున్నది. సర్కిల్ స్థాయి అధికార�