GHMC | కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 5: మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా... అయితే వాటిని మా వాహనాల్లో వేస్తే.. వాటిని తీసుకెళ్లి అవసరమైన వారికి అందజేస్తామని జీహెచ్ఎంసీ కూకట్పల్లి సర్కిల్ అధికారులు చేపట్ట�
Miyapur | దుర్వాసనతో పాటు ప్రమాదాలకు ఆస్కారం కలిగేలా కాలనీ మధ్యలో నుంచి చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని మియాపూర్ డివిజన్ పరిధిలోని కాలనీవాసులు స్పష్టం చేశారు.
అకాలవర్షం గ్రేటర్ జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. నాలాల పూడికతీత నిర్లక్ష్యంతో లోతట్టు ప్రాంతాలను వరద నీటితో ముంచెత్తింది. ఇందుకు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగమే ప్రధాన కారణం.
2025-2026 సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఆస్తి పన్ను చెల్లించి ఎర్లీ బర్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డి.జగన్ కోరారు. శుక్రవారం సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్
ల్యాండ్ రెగ్యులరైజేషన్ పథకంపై ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంటే... తట్టెడు మంది కూడా స్పందించలేదు. దీంతో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల ద్వారా వేల కోట్ల ఆదాయం ఆడియాశలయ్యాయి.
జీహెచ్ఎంసీలో అకాశహర్మ్యాల కళ తప్పింది. గత ఆర్థిక సంవత్సరంలో 130 హైరైజ్డ్ బిల్డింగ్లకు అనుమతులు లభించగా.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 102 చోట్ల మాత్రమే అనుమతులు జారీ చేశారు.
Property Tax | జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లలో గత ఏడాది గణంకాలను అధిగమించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1917 కోట్లు వసూలు కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.2038.42 కోట్లు వసూలైందని కమిషన�
జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లలో లక్ష్యాన్ని అధిగమించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు రూ.2012.36 కోట్ల ఆదాయం వచ్చిన
జీహెచ్ఎంసీలో ఎల్ఆర్ఎస్ అంచనాలు తప్పాయి. ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారులు ఆశించిన స్థాయిలో ముందుకు రాలేదు. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 8704 మంది మాత్రమే ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకున్�
ఆస్తిపన్ను బకాయి ఉన్న ఓ వాణిజ్య దుకాణంపై చందానగర్ సర్కిల్ పన్ను విభాగం అధికారులు దారుణానికి ఒడిగట్టారు. పలుమార్లు నోటీసులిచ్చినా యజమాని స్పందించకపోవడం తో, దుకాణం ఎదుట జేసీబీతో గుంత తవ్వా రు.
Hyderabad | మియాపూర్, మార్చి 30: లక్షల్లో ఆస్తి పన్ను బకాయి ఉన్న ఒక వాణిజ్య దుకాణంపై చందానగర్ సర్కిల్ పన్ను విభాగం అధికారులు వైవిధ్యమైన చర్యలకు దిగారు. ఆస్తి పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటి�
Pyaranagar Waste Unit | నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్ గ్రామాల్లో డంపింగ్యార్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. ప్యారానగర్ డంపింగ్యార్డు (ఎంఎస్డబ్ల్యూ)కు వ్యతిరేకంగా రి�
గ్రేటర్లో వాహనాల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. కార్ల షోరూంలు, ఇతర వాహనాల షోరూంలు సందడి లేక కళతప్పాయి. రాష్ట్రంలోనే అత్యధిక వాహనాలు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ఏడాదిన్నరగా వాహనాల కొనుగోళ్లలో దూకుడు తగ్గి�