జీహెచ్ఎంసీలో 27 మంది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్(న్యాక్) ఇంజినీర్లపై వేటు వేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. గడిచిన కొంత కాలంగా అక్రమ నిర్మాణాల విషయంలో న్యా�
Hyderabad | అమీర్పేట, మార్చి 22: జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ లోపం రోడ్లపై వాహనదారులకు ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నాయి. నిత్యం వాహనాల రాకపోకలతో కిటకిటలాడుతుండే మార్గాల్లో జరుగుతున్న ర్యాంప్ నిర్మా�
ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని చెప్పుకుంటున్న జీహెచ్ఎంసీ మరోవైపు అనవసరపు ఖర్చు విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు..ఉద్యోగుల నెలవారీ జీతభత్యాలకే అపసోపాలు పడుతున్న తరుణంలో ప్రైవేట్ సైన్యాన్ని దింపుతోంది...ముఖ్య
ఆస్తి పన్ను చెల్లించకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్న సంస్థలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. రూ.31 లక్షల ఆస్తిపన్ను బకాయి కలిగి ఉన్న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని వియామిలానో పబ్ ను జ�
జీహెచ్ ఎంసీ 14వ సర్కిల్ కార్యాలయం పరిధిలో ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు వారెంట్లను జారీ చేస్తున్నారు. మొత్తం టార్గెట్ 93 కోట్లు ఉండగా ఇప్పటివరకు 55 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. అయితే ఆస్త�
హైదరాబాద్ నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. బడ్జెట్లో రూ.10వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చాం.. గతేడాది బడ్జెట్ కేటాయింపుల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప ప్రకటనలు.. కానీ ఆచరణలో మాత్రం ముఖ్యమైన ప్రా�
ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేటలో సీహెచ్ ప్రసాద్ రావు తన ఇంట్లో 40 ఏండ్ల నుంచి నివాసం ఉంటున్నాడు. పీటీఐఎన్ నంబరు 1140900341 కలిగిన తన ఇంటికి ఏటా రూ.1100లు ఆస్తిపన్ను చెల్లించేవారు. 2017 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వ
జీహెచ్ఎంసీలో వన్టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)కు స్పందన కరువైంది. ఈ నెల 7న సర్కార్ ఆస్తిపన్ను బకాయిదారులు సంబంధిత బకాయి ఒకేసారి చెల్లించి 90 శాతం వడ్డీ రాయితీ పొందాలని ఓటీఎస్కు అవకాశం కల్పించింది. భారీ ఎ�
గ్రేటర్ హైదరాబాద్లో నిర్మాణ రంగం కళ తప్పింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ నిర్మాణాల అనుమతుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు జీహెచ్ఎంసీ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి.
ప్రజావాణిలో వచ్చిన విన్నపాల పరిష్కారంలో జాప్యం చేయొద్దని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ శివకుమార్ నాయుడు అధికారులకు సూచించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్ర�
రెండు నిమిషాల సిగ్నల్స్ వద్ద వెయింటింగ్ చేస్తున్న వాహనదారులు ఎండల వేడికి వడదెబ్బ తగిలే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్స్ రూఫ్లను ఏర్పాటు చేయాల్�
జీహెచ్ఎంసీలో ఉద్యోగుల భద్రతకు భరోసా కల్పించడంలో యంత్రాంగం విఫలమైంది. సంస్థలో పనిచేసే ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ గడువు ముగిసి నెల రోజులు కావొస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.