గ్రేటర్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తమై ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. వాటర్ లాగింగ్ పాయిం�
గ్రేటర్ ప్రజలు తమ కాలనీల్లో సమస్యలున్నాయంటూ ఎన్ని ఫిర్యాదులు చేసినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణలో భాగంగా పలు చోట్ల జీహెచ్ఎంసీ చేపడుతున్న జంక్షన్ల అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. గడిచిన ఐదు నెలలుగా మూడు అడుగులు ముందుకు-ఆరు అడుగులు వెనక్కి అన్న చందం�
గ్రేటర్లోని కొన్ని ప్రదేశాలల్లో ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా అన్నపూర్ణ కేంద్రాలు పనిచేయడం లేదని, త్వరలోనే సాధ్యాసాధ్యాలను పరిశీలించి వినియోగంలోకి తీసుకువస్తామని జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం ఒక
వరదను సాఫీగా దిగువకు పోనిస్తే ఎంత పెద్ద వర్షం పడినా.. నష్టం జరగదు. అదే వరదకు అడ్డుకట్ట వేస్తే వీధులు, కాలనీలు, ఇండ్లను ముంచేస్తుంది. సరిగ్గా వరద నీటికి అడ్డుకట్ట వేస్తూ ఓ నిర్మాణదారుడు ఏకంగా ప్రహరీతో పాటు బ
వీధి వ్యాపారులపై జీహెచ్ఎంసీ విరుచుకుపడింది. రెక్కాడితే గానీ డొక్కాడనీ చిరు వ్యాపారుల బతుకులను ఆగం చేసింది. దాదాపు 400 కుటుంబాలను రోడ్డున పడేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం సర్కిల్, షాపూ�
‘నీ బిల్డింగ్పై ఇల్లీగల్గా ఫ్లోర్ వేస్తున్నావని మీడియా వాళ్లు కైంప్లెంట్ ఇచ్చారు. వెంటనే సెటిల్ చేసుకో’ అంటూ ఓ బిల్డర్కు జీహెచ్ఎంసీ సర్కిల్-18 టౌన్ప్లానింగ్ సెక్షన్ అధికారి వార్నింగ్ ఇచ్చా
మూసీ నది పరిరక్షణకు ప్రభుత్వం ద్విముఖ వ్యూహాంతో ముందుకెళ్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ నది సుందరీకరణ చేపట్టాలన్న లక్ష్యంగా ఏర్పాటైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల
ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానంద్నగర్ బస్తీలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు పేదల ఇండ్లు కూల్చివేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. సోమవారం ఉదయం ముషీరాబాద్ తహసీల్దార�
జీహెచ్ఎంసీ అధికారులపై కార్మికులు కన్నెర్ర జేశారు. గడిచిన 20 సంవత్సరాలుగా నాగోల్ డంపింగ్ యార్డులో చెత్త ఏరుకొని కాలం వెళ్లదీస్తున్న తమ పొట్ట కొడుతున్నారని, రాంకీ సంస్థకు కొమ్ముకాస్తున్నారంటూ ఎల్బీనగ
జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను వసూలు అధికారులకు సవాల్గా మారుతోంది. మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలు, ప్రజాపాలనకు తొమ్మిది రోజులు అధికారయంత్రాంగం ఫోకస్ పెట్టడంతో ఆస్తిపన్ను వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపింది.
అహ్మదాబాద్లోని సబర్మతి నది తరహాలో మూసీ పరివాహక ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల మూసీ నది సుందరీకరణపై ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష జరిపిన సీఎం రేవంత్రెడ్డ
ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని మెహిదీపట్నం సర్కిల్ విజయనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన అభయహస్త�