వీధి వ్యాపారులపై జీహెచ్ఎంసీ విరుచుకుపడింది. రెక్కాడితే గానీ డొక్కాడనీ చిరు వ్యాపారుల బతుకులను ఆగం చేసింది. దాదాపు 400 కుటుంబాలను రోడ్డున పడేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం సర్కిల్, షాపూ�
‘నీ బిల్డింగ్పై ఇల్లీగల్గా ఫ్లోర్ వేస్తున్నావని మీడియా వాళ్లు కైంప్లెంట్ ఇచ్చారు. వెంటనే సెటిల్ చేసుకో’ అంటూ ఓ బిల్డర్కు జీహెచ్ఎంసీ సర్కిల్-18 టౌన్ప్లానింగ్ సెక్షన్ అధికారి వార్నింగ్ ఇచ్చా
మూసీ నది పరిరక్షణకు ప్రభుత్వం ద్విముఖ వ్యూహాంతో ముందుకెళ్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ నది సుందరీకరణ చేపట్టాలన్న లక్ష్యంగా ఏర్పాటైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల
ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానంద్నగర్ బస్తీలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు పేదల ఇండ్లు కూల్చివేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. సోమవారం ఉదయం ముషీరాబాద్ తహసీల్దార�
జీహెచ్ఎంసీ అధికారులపై కార్మికులు కన్నెర్ర జేశారు. గడిచిన 20 సంవత్సరాలుగా నాగోల్ డంపింగ్ యార్డులో చెత్త ఏరుకొని కాలం వెళ్లదీస్తున్న తమ పొట్ట కొడుతున్నారని, రాంకీ సంస్థకు కొమ్ముకాస్తున్నారంటూ ఎల్బీనగ
జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను వసూలు అధికారులకు సవాల్గా మారుతోంది. మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలు, ప్రజాపాలనకు తొమ్మిది రోజులు అధికారయంత్రాంగం ఫోకస్ పెట్టడంతో ఆస్తిపన్ను వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపింది.
అహ్మదాబాద్లోని సబర్మతి నది తరహాలో మూసీ పరివాహక ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల మూసీ నది సుందరీకరణపై ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష జరిపిన సీఎం రేవంత్రెడ్డ
ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని మెహిదీపట్నం సర్కిల్ విజయనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన అభయహస్త�
కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చినుకు చినుకుగా మొదలై.. కాసేపు కుండపోతతో.. మరికాసేపు విరామాన్నిస్తూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన రో�
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనానికి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్-18 పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వ�
వర్షాలు ఎడతెరిపి లేకుండా జోరందుకోవడంతో జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు సహాయక చర్యలను మరింత వేగవంతం చేశారు. జీహెచ్ఎంసీ ఈఈ ఆశలత పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది, మాన్�
తెరిపివ్వని వానతో నగరం తడిసి ముద్దయింది. మూడు రోజులుగా ఒక్కటే ముసురు.. అయితే మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నగర పరిస్థితులపై �
వర్షాకాల నేపథ్యంలో శిథిలావస్థ భవనాలపై జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. కాలం చెల్లిన భవనాలలో నివసించడం, వ్యాపారాలు నిర్వహించడం వల్ల ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లే ప్రమాదముండడంతో ముందస్తు జ�
గ్రేటర్లో ఇండ్ల పండుగకు ముహూర్తం సిద్ధమైంది. కొల్లూరులో నిర్మించిన 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లను 22న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.