వర్షాకాల నేపథ్యంలో శిథిలావస్థ భవనాలపై జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. కాలం చెల్లిన భవనాలలో నివసించడం, వ్యాపారాలు నిర్వహించడం వల్ల ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లే ప్రమాదముండడంతో ముందస్తు జ�
గ్రేటర్లో ఇండ్ల పండుగకు ముహూర్తం సిద్ధమైంది. కొల్లూరులో నిర్మించిన 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లను 22న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.
తార్నాక డివిజన్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాలాపేటలోని సాయినగర్లో చేపడుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పనులన
ఘన చరిత్ర కలిగిన బలంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
GHMC | హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను(Property tax) చెల్లింపు గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. ఆస్తి పన్ను చెల్లింపు చివరి రోజు శుక్రవారం కావడంతో సిటీజన్ సర్వీస్ సెంటర్లు, సర్కిల్, ప్రధాన కార్యాలయం�
జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలోని పలు ప్రధాన రహదారుల్లో పెరిగిన ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రెండువారాల క్రితం చేపట్టిన ట్రాఫిక్ మళ్లింపుతో చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతున్న�
నగరంలో చేపట్టిన లింకు రోడ్ల నిర్మాణం సత్ఫలితాలను ఇస్తుందని, మరిన్ని లింక్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి అవసరమైన కార్యక్రమాలను వేగవంతం చేయాలని మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. నగరంల�
మోండా మార్కెట్లోని జీహెచ్ఎంసీకి చెందిన దుకాణాలు (మడిగెలు) ప్రస్తుతం ఉన్న వారికే ఇవ్వడంతో పాటు, పాత ధరల ప్రకారం అద్దెలను తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారును ఆదేశించారు.
హైదరాబాద్ : శుక్రవారం ఉదయం నుంచి మండుటెండలతో ఉక్కపోతకు గురైన హైదరాబాదీలకు రాత్రయ్యే సరికి కొంత ఉపశమనం కలిగింది. శుక్రవారం సాయంత్రం నుంచి నగర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తు�