హైదరాబాద్ నగరం స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలుస్తుందా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంతో వచ్చిన ర్యాంకుల కంటే మెరుగైన ఫలితాలను రాబడుతుందా? ప్రస్తుత పారిశుధ్య నిర్వహణలో క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తుంటే అనేక
వివాదాస్పద పార్కు స్థలంలో నిర్మించిన ప్రహరి నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేసిన గంటల వ్యవధిలోనే అక్రమార్కులు మందీమార్బలంతో మళ్లీ ఫెన్సింగ్ వేశారు. అడ్డుకోబోయిన సంక్షేమ సంఘం ప్రతినిధులపై �
Hyderabad | కొన్ని గంటల పాటు ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిన కొండాపూర్ డివిజన్ సిద్ధిక్నగర్లో(Siddiqnagar) పక్కకు ఒరిగిన భవనాన్ని(Demolish building) అధికారులు హైడ్రాలిక్ మిషన్తో కూల్చివేస్తున్నారు. సంఘటన స్థలానికి �
గ్రేటర్లో రోడ్లు, ఫుట్పాత్లు, పార్కుల ఆక్రమణల విషయంలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. ఫిల్మ్నగర్లో రోడ్డును ఆక్రమించారంటూ నిర్మాణాన్ని శనివారం హైడ్రా సిబ్బంది కూ
ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భహుళ అంతస్తుల భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. సదరు భవనాలపై ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు నిర్మాణదారులకు ఇదివరకే నోటీసులు జారీచేశారు.
డబుల్ బెడ్రూం ఇండ్లలో మౌలిక వసతుల కల్పనపై జీహెచ్ఎంసీ అధికారుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. నిధుల లేమితో ఇంతకాలంగా సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టలేదు. దాదాపు రూ. 200 కోట్ల మేర నిధులను జలమండలికి కేటాయ
హైదరాబాద్ విపత్తు ఉపశమనం, ఆస్తుల పరిరక్షణ సంస్థ (హైడ్రా) కమిషనర్ రంగనాథ్కు హైదరాబాద్పై ముఖ్యమంత్రి పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) రాసివ్వలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
నాలా పూడికతీత పనులు మే నెలాఖరు నాటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే వర్షాకాలం వచ్చి..జూలై ముగుస్తున్నా.. నేటికీ పనులు కొనసాగుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే గ్రేటర్లో నాలా పూడికతీత నిరంతర ప�
గ్రేటర్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తమై ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. వాటర్ లాగింగ్ పాయిం�
గ్రేటర్ ప్రజలు తమ కాలనీల్లో సమస్యలున్నాయంటూ ఎన్ని ఫిర్యాదులు చేసినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణలో భాగంగా పలు చోట్ల జీహెచ్ఎంసీ చేపడుతున్న జంక్షన్ల అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. గడిచిన ఐదు నెలలుగా మూడు అడుగులు ముందుకు-ఆరు అడుగులు వెనక్కి అన్న చందం�
గ్రేటర్లోని కొన్ని ప్రదేశాలల్లో ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా అన్నపూర్ణ కేంద్రాలు పనిచేయడం లేదని, త్వరలోనే సాధ్యాసాధ్యాలను పరిశీలించి వినియోగంలోకి తీసుకువస్తామని జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం ఒక
వరదను సాఫీగా దిగువకు పోనిస్తే ఎంత పెద్ద వర్షం పడినా.. నష్టం జరగదు. అదే వరదకు అడ్డుకట్ట వేస్తే వీధులు, కాలనీలు, ఇండ్లను ముంచేస్తుంది. సరిగ్గా వరద నీటికి అడ్డుకట్ట వేస్తూ ఓ నిర్మాణదారుడు ఏకంగా ప్రహరీతో పాటు బ