కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ మహిళలను ఎత్తుకెళ్లడమో, హత్యలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ �
Road accident | యాదగిరిగుట్ట(Yadagirigutta) వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం బ్రేకులు ఫెయిల్ అవడంతో డీసీఎం పల్టీ కొట్టింది( DCM overturns). ఈ ఘటన వరంగల్ హైవేపై ఘట్కేసర్ సమీపంలో జరిగింది.
Ghatkesar | ఓ ఆగంతకుడి బ్లాక్మెయిల్కు భయపడిన ప్రేమజంట.. ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధి ఘనపూర్ సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో నిన్న సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ఓ ఆగంతకుడి బ్లాక్మెయిల్కు భయపడిన ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధి ఘనపూర్ సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో సోమవారం సాయంత్రం జరిగింది. ఇన్స్పెక్టర్ పరశు�
ఘట్కేసర్ పట్టణంలో కొనసాగుతున్న బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా స్థానికంగా కూల్చివేతలూ కొనసాగుతున్నాయి. మండల రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేతలు జరిపారు.
Student Suicide | బెట్టింగ్ వ్యసనం మరో విద్యార్థిని బలితీసుకున్నది. హైదరాబాద్ శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్లో లక్ష రూపాయలు నష్టపోవడంతో మనస్తాపం చెందిన విద�
Train tragedy | యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి బీబీనగర్ దగ్గర రైల్వే ట్రాక్ దాటుతున్న ఓ వృద్ధుడిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దాంతో వృద్ధుడు రైలు ఇంజిన్కు �
ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఘట్కేసర్కు చెందిన ప్రవీణ్, చిన్న కలిసి మహేశ్ను తామే హత్య చేసినట్లు తెలిపి ఆదివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Mahesh murder case | ఘట్కేసర్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్( Former MPTC Mahesh) హత్య కేసులో(Brutal murder) పోలీసులు ఆరుగురిని అరెస్ట్(Arrested) చేశారు. కాగా, మహేష్ కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల తీరుపై ఆగ్రహం
BTech student | ఘట్కేసర్ రైల్వే వంతెన పై( Railway bridge) నుంచి దూకి బీటెక్ విద్యార్థిని( BTech student) ఆత్మయత్నానికి(Committed suicide) పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ (Ghatkesar) మండల పరిధి అవుశాపూర్ సమీపంలోని వీబీఐటీ కళ
Brutal murder | హైదరాబాద్లో(Hyderabad)శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. ఓ వైపు పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టిస్తుంటే మరో వైపు రాత్రయితే రౌడీ మూకలు రెచ్చిపోతున్నారు. భౌతిక దాడులు చేస్తూ హత్యలకు పాల్పడుతున్నా
కండరాల బలహీనతతో మంచంపై నుంచి లేవ లేని స్థితిలో ఉన్న ఇద్దరు పిల్లలను పోషిస్తున్న కుటుంబానికి తెలంగాణ ఫ్రీ మేసన్ సభ్యులు ఆసరాగా నిలిచారు. ఘట్కేసర్లోని యమ్నాపేట్ గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి, పద్
హైదరాబాద్ శివార్లలోని ఘట్కేసర్లో (Ghatkesar) దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఓ మహిళ తన భర్తను ఇనుప గొలుసుతో కట్టేసి చిత్రహింసలకు గురిచేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఘట్కేసర్ మండలం, ఎదులాబాద్లోని శ్రీగోదా సమేత శ్రీమన్నారు రంగనాయక స్వామి కల్యాణ వేడుకలు సోమవారం అంగరంగవైభంగా జరిగాయి. ఎదులాబాద్ గ్రామంలో స్వయంభుగా వెలసి భక్తుల కొంగుబంగారం గా నిలిచిన శ్రీగోదాదేవి క�