BTech student | ఘట్కేసర్ రైల్వే వంతెన పై( Railway bridge) నుంచి దూకి బీటెక్ విద్యార్థిని( BTech student) ఆత్మయత్నానికి(Committed suicide) పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ (Ghatkesar) మండల పరిధి అవుశాపూర్ సమీపంలోని వీబీఐటీ కళ
Brutal murder | హైదరాబాద్లో(Hyderabad)శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. ఓ వైపు పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టిస్తుంటే మరో వైపు రాత్రయితే రౌడీ మూకలు రెచ్చిపోతున్నారు. భౌతిక దాడులు చేస్తూ హత్యలకు పాల్పడుతున్నా
కండరాల బలహీనతతో మంచంపై నుంచి లేవ లేని స్థితిలో ఉన్న ఇద్దరు పిల్లలను పోషిస్తున్న కుటుంబానికి తెలంగాణ ఫ్రీ మేసన్ సభ్యులు ఆసరాగా నిలిచారు. ఘట్కేసర్లోని యమ్నాపేట్ గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి, పద్
హైదరాబాద్ శివార్లలోని ఘట్కేసర్లో (Ghatkesar) దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఓ మహిళ తన భర్తను ఇనుప గొలుసుతో కట్టేసి చిత్రహింసలకు గురిచేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఘట్కేసర్ మండలం, ఎదులాబాద్లోని శ్రీగోదా సమేత శ్రీమన్నారు రంగనాయక స్వామి కల్యాణ వేడుకలు సోమవారం అంగరంగవైభంగా జరిగాయి. ఎదులాబాద్ గ్రామంలో స్వయంభుగా వెలసి భక్తుల కొంగుబంగారం గా నిలిచిన శ్రీగోదాదేవి క�
Minister Mallareddy | అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించి బీఆర్ఎస్ను బలపర్చాలని మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు. ఘట్కేసర్లో మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగ
ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి.కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇన్ని రోజులు ముందుకు సాగని పనులు మంత్రి మల్లారెడ్డి, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో నిర్
ఘట్కేసర్ మండల కేంద్రంలో కలకలం సృష్టించిన నాలుగేండ్ల బాలిక కిడ్నాప్ ఉదంతం ఎట్టకేలకు సుఖాంతమైంది. చిన్నారిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసులు గుర్తించి రాచకొండ పోలీసులకు అప్పగించార�
క్రిప్టో ట్రేడింగ్లో పెట్టుబడుల పేరుతో ఘట్కేసర్కు చెందిన ఒక వ్యాపారికి సైబర్నేరగాళ్లు రూ. 2 కోట్లు టోకరా వేశారు. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో వాట్సాప్నకు వచ్చిన మెసేజ్లో ఉన్న లింక్ను సదరు వ్యాపార�
విలాసవంతమైన జీవితం కోసం దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఓ దొంగను ఘట్కేసర్, ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా పట్టుకుని రిమాండ్కు తరలించారు. ఘట్కేసర్ పోలీసు స్టేషన్లో మల్కాజిగిరి ఎస్వోటీ డీ�
Secunderabad | హైదరాబాద్ : ఘట్కేసర్ - చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య కొనసాగుతున్న రైల్వే కోచ్ టెర్మినల్ పనుల వల్ల పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే ఆధ్వర్�
పోచారం మున్సిపాలిటీ సంస్కృ తి టౌన్షిప్ అభివృద్ధికి ప్రభుత్వ చేయూ తనిస్తున్నది. సొసైటీ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధ్దికి తోడు ప్రభుత్వ నిధులు మంజూరు చేయడంతో మరింత అభివృద్ధి జరు గుతున్నది. 2080 ప్లాట్లు ఉన్�
సివిల్ వివాదంలో ఘట్కేసర్ పోలీసులు తలదూర్చి పిటిషనర్ తరపు న్యాయవాది సత్యనారాయణపై తప్పుడు కేసు నమోదు చేసి అగౌరవంగా మాట్లాడిన ఘట్కేసర్ సబ్ ఇన్స్పెక్టర్
బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నిండా ముంచిన బీజేపీని (BJP) ముంచాలని ప్రభులు చూస్తున్నారని వెల్లడించారు. అన్ని వర్గాలను కేంద్రంలోని ప్రధాని మోదీ (PM Modi) ప్రభుత్వం
చర్లపల్లి, ఘట్కేసర్ రైల్వేస్టేషన్లలో అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని హైదరాబాద్ ఈస్ట్ అండ్ నార్త్ అసోసియేషన్స్ ఫర్ డెవలప్మెంట్ (హెడ్) డిమాండ్ చేసింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ను త్వర�