క్రిప్టో ట్రేడింగ్లో పెట్టుబడుల పేరుతో ఘట్కేసర్కు చెందిన ఒక వ్యాపారికి సైబర్నేరగాళ్లు రూ. 2 కోట్లు టోకరా వేశారు. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో వాట్సాప్నకు వచ్చిన మెసేజ్లో ఉన్న లింక్ను సదరు వ్యాపార�
విలాసవంతమైన జీవితం కోసం దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఓ దొంగను ఘట్కేసర్, ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా పట్టుకుని రిమాండ్కు తరలించారు. ఘట్కేసర్ పోలీసు స్టేషన్లో మల్కాజిగిరి ఎస్వోటీ డీ�
Secunderabad | హైదరాబాద్ : ఘట్కేసర్ - చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య కొనసాగుతున్న రైల్వే కోచ్ టెర్మినల్ పనుల వల్ల పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే ఆధ్వర్�
పోచారం మున్సిపాలిటీ సంస్కృ తి టౌన్షిప్ అభివృద్ధికి ప్రభుత్వ చేయూ తనిస్తున్నది. సొసైటీ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధ్దికి తోడు ప్రభుత్వ నిధులు మంజూరు చేయడంతో మరింత అభివృద్ధి జరు గుతున్నది. 2080 ప్లాట్లు ఉన్�
సివిల్ వివాదంలో ఘట్కేసర్ పోలీసులు తలదూర్చి పిటిషనర్ తరపు న్యాయవాది సత్యనారాయణపై తప్పుడు కేసు నమోదు చేసి అగౌరవంగా మాట్లాడిన ఘట్కేసర్ సబ్ ఇన్స్పెక్టర్
బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నిండా ముంచిన బీజేపీని (BJP) ముంచాలని ప్రభులు చూస్తున్నారని వెల్లడించారు. అన్ని వర్గాలను కేంద్రంలోని ప్రధాని మోదీ (PM Modi) ప్రభుత్వం
చర్లపల్లి, ఘట్కేసర్ రైల్వేస్టేషన్లలో అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని హైదరాబాద్ ఈస్ట్ అండ్ నార్త్ అసోసియేషన్స్ ఫర్ డెవలప్మెంట్ (హెడ్) డిమాండ్ చేసింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ను త్వర�
విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 3 గంటలపాటు ఆలస్యంగా నడువనుంది. విశాఖపట్నంలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ రైలు.. ఉదయం 8.45 గంటలకు ప్రారంభం కానుంది.
హైదరాబాద్ శివార్లలోని బీబీనగర్-ఘట్కేసర్ మధ్య పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్ చేరుకున్నది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ ఘట్కేసర్ మండలంలో�
తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి అంకుషాపూర్లో ఎన్ఎఫ్సీనగర్ నుంచి అంకుషాపూర్ వరకు రూ. కోటి 50 లక్షల నిధుల
Rachakonda Police | ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ కాలేజీ విద్యార్థులను వేధిస్తున్న సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు ప్రదీప్తోపాటు మరో ఇద్దరు యువకులను విజయవాడలో రాచకొండ సైబర్క్రైమ్
రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలకేంద్రంలో ఘటన ఘట్కేసర్ రూరల్, జూలై 4: రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో సోమవారం ఓ విద్యుత్తు కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకొంటూ స్థానిక ఏఈ రాజనర్సింగ్రావు, సబ్ ఇంజినీ�
Ghatkesar | నగర శివార్లలోని ఘట్కేసర్ (Ghatkesar) సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘట్కేసర్ పరిధిలోని అవుషాపూర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం గుర్తుతెలియని వాహనం బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గ�