బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నిండా ముంచిన బీజేపీని (BJP) ముంచాలని ప్రభులు చూస్తున్నారని వెల్లడించారు. అన్ని వర్గాలను కేంద్రంలోని ప్రధాని మోదీ (PM Modi) ప్రభుత్వం
చర్లపల్లి, ఘట్కేసర్ రైల్వేస్టేషన్లలో అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని హైదరాబాద్ ఈస్ట్ అండ్ నార్త్ అసోసియేషన్స్ ఫర్ డెవలప్మెంట్ (హెడ్) డిమాండ్ చేసింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ను త్వర�
విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 3 గంటలపాటు ఆలస్యంగా నడువనుంది. విశాఖపట్నంలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ రైలు.. ఉదయం 8.45 గంటలకు ప్రారంభం కానుంది.
హైదరాబాద్ శివార్లలోని బీబీనగర్-ఘట్కేసర్ మధ్య పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్ చేరుకున్నది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ ఘట్కేసర్ మండలంలో�
తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి అంకుషాపూర్లో ఎన్ఎఫ్సీనగర్ నుంచి అంకుషాపూర్ వరకు రూ. కోటి 50 లక్షల నిధుల
Rachakonda Police | ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ కాలేజీ విద్యార్థులను వేధిస్తున్న సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు ప్రదీప్తోపాటు మరో ఇద్దరు యువకులను విజయవాడలో రాచకొండ సైబర్క్రైమ్
రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలకేంద్రంలో ఘటన ఘట్కేసర్ రూరల్, జూలై 4: రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో సోమవారం ఓ విద్యుత్తు కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకొంటూ స్థానిక ఏఈ రాజనర్సింగ్రావు, సబ్ ఇంజినీ�
Ghatkesar | నగర శివార్లలోని ఘట్కేసర్ (Ghatkesar) సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘట్కేసర్ పరిధిలోని అవుషాపూర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం గుర్తుతెలియని వాహనం బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గ�
ప్రపంచ గుర్తింపు గల క్రీడల్లో రాణిస్తేనే గుర్తింపుతో పాటు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి... అవుషాపూర్, కాచవానిసింగారం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన
ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన అంగన్వాడీ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. అంగన్వాడీ అల్వాల్ ప్రాజెక్టులో భాగంగా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో దాదాపు రూ.40 లక్షల మున్సిపాలిటీ సాధారణ నిధులతో మోడల్ భవన
బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ చేయాలని ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ కోరారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో బాల అదాలత్ పోస్టర్ను శనివారం ఘట్కేసర్లో ఆవిష్కరిం
సినిమాకు వెళ్తే.. ఇల్లు గుల్లఇద్దరు నిందితులు అరెస్టు .. సొత్తు స్వాధీనంవివరాలు వెల్లడించిన డీసీపీ రక్షిత కృష్ణమూర్తి నేరేడ్మెట్, డిసెంబర్ 29 : ఘట్కేసర్లో సోమవారం రాత్రి జరిగిన దొంగతనం కేసు మిస్టరీని
ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 27 : ప్రతి విద్యార్థికి విద్యతో పాటు కంప్యూటర్ శిక్షణ కూడా ముఖ్యమని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ప్రతాపసింగారం జిల్లా పరిషత�