రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలకేంద్రంలో ఘటన ఘట్కేసర్ రూరల్, జూలై 4: రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో సోమవారం ఓ విద్యుత్తు కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకొంటూ స్థానిక ఏఈ రాజనర్సింగ్రావు, సబ్ ఇంజినీ�
Ghatkesar | నగర శివార్లలోని ఘట్కేసర్ (Ghatkesar) సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘట్కేసర్ పరిధిలోని అవుషాపూర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం గుర్తుతెలియని వాహనం బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గ�
ప్రపంచ గుర్తింపు గల క్రీడల్లో రాణిస్తేనే గుర్తింపుతో పాటు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి... అవుషాపూర్, కాచవానిసింగారం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన
ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన అంగన్వాడీ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. అంగన్వాడీ అల్వాల్ ప్రాజెక్టులో భాగంగా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో దాదాపు రూ.40 లక్షల మున్సిపాలిటీ సాధారణ నిధులతో మోడల్ భవన
బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ చేయాలని ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ కోరారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో బాల అదాలత్ పోస్టర్ను శనివారం ఘట్కేసర్లో ఆవిష్కరిం
సినిమాకు వెళ్తే.. ఇల్లు గుల్లఇద్దరు నిందితులు అరెస్టు .. సొత్తు స్వాధీనంవివరాలు వెల్లడించిన డీసీపీ రక్షిత కృష్ణమూర్తి నేరేడ్మెట్, డిసెంబర్ 29 : ఘట్కేసర్లో సోమవారం రాత్రి జరిగిన దొంగతనం కేసు మిస్టరీని
ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 27 : ప్రతి విద్యార్థికి విద్యతో పాటు కంప్యూటర్ శిక్షణ కూడా ముఖ్యమని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ప్రతాపసింగారం జిల్లా పరిషత�
Ghatkesar | ఘట్కేసర్ సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఘట్కేసర్ పరిధిలోని చౌదరిగూడా వద్ద బుధవారం అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఓ యువకుడు మృతిచెందగా
మారేడ్పల్లి : పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…చర్లప�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ ప్రాంతంలోని ఎన్ఎఫ్సీ నగర్ రాయకుంట చెరువు నీటితో కళకళలాడుతున్నది. దానికి చుట్టూ పచ్చదనం తోడై పర్యాటక ప్రాంతాలను తలపిస్తున్నది. అటుగా వెళ్తు�
ఘట్కేసర్: ఘట్కేసర్ మున్సిపాలిటీలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి స్థానిక మహంకాళీ, పోచమ్మ, మైసమ్మ ఆలయాల్లో భక్తులు అమ్మవార్లకు తీసుకొచ్చిన నైవేద్యాన్నిసమర్పించారు. కరోన నిబంధనలను పాటిస్తూ, క�
ఘట్కేసర్, ఆగస్టు 12 : మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని మున్సిపాలిటీ చైర్మన్ కొండల్రెడ్డి అన్నారు. గురువారం 15వ వార్డులో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ �
ఘట్కేసర్ రూరల్: సమాజ హితం కోరి యజ్ఞాలు చేయడం ద్వారా సత్పలితాలు వస్తాయని చిన్న జీయర్ స్వామి తెలిపారు. మండల పరిధి ఎదులాబాద్ గ్రామంలోని శ్రీ గోదా సమేత రంగ నాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం చిన్న �