Ghatkesar | ఘట్కేసర్ సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఘట్కేసర్ పరిధిలోని చౌదరిగూడా వద్ద బుధవారం అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఓ యువకుడు మృతిచెందగా
మారేడ్పల్లి : పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…చర్లప�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ ప్రాంతంలోని ఎన్ఎఫ్సీ నగర్ రాయకుంట చెరువు నీటితో కళకళలాడుతున్నది. దానికి చుట్టూ పచ్చదనం తోడై పర్యాటక ప్రాంతాలను తలపిస్తున్నది. అటుగా వెళ్తు�
ఘట్కేసర్: ఘట్కేసర్ మున్సిపాలిటీలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి స్థానిక మహంకాళీ, పోచమ్మ, మైసమ్మ ఆలయాల్లో భక్తులు అమ్మవార్లకు తీసుకొచ్చిన నైవేద్యాన్నిసమర్పించారు. కరోన నిబంధనలను పాటిస్తూ, క�
ఘట్కేసర్, ఆగస్టు 12 : మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని మున్సిపాలిటీ చైర్మన్ కొండల్రెడ్డి అన్నారు. గురువారం 15వ వార్డులో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ �
ఘట్కేసర్ రూరల్: సమాజ హితం కోరి యజ్ఞాలు చేయడం ద్వారా సత్పలితాలు వస్తాయని చిన్న జీయర్ స్వామి తెలిపారు. మండల పరిధి ఎదులాబాద్ గ్రామంలోని శ్రీ గోదా సమేత రంగ నాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం చిన్న �
ఘట్కేసర్: భవిషత్లో నీటి కొరతను అధిగమించేందుకు అధనపు నీటి ట్యాంక్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ మెట్రో వాటర్ సరఫరా విభాగం డిజిఎం కార్తిక్ రెడ్డి తెలిపారు. బుధవారం పోచారం మున్సిపాల�
ఘట్కేసర్, ఆగస్టు: మున్సిపాలిటీ ప్రజలకు కావల్సిన మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని పోచారం చైర్మన్ బి.కొండల్రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో మున�
ఘట్కేసర్,ఆగస్టు: పోచారం మున్సిపాలిటీ 9వార్డు కౌన్సిలర్ మెట్టు బాల్రెడ్డి కుటుంబాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మంగళవారం పరామర్శించారు. బాల్రెడ్డి తల్లి మెట్టు ముత్యాలమ్మ ఈనెల 2న మృతి చెందారు. వి
మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్, కీసర మండలాల్లోని ఏదులాబాద్, మాదారం, ప్రతాప సింగారం, కీసర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర కార్మికశాఖ మంత్ర�