Indore Businessman | మహేష్ పటేల్తోపాటు అతడి కుమారుడు కూడా పారిశుద్ధ్య కార్మికులతో వాగ్వాదానికి దిగాడు. వారిని చంపుతానంటూ కుమారుడు ముందుకు రాబోగా తల్లి అడ్డుకున్నది. ఆగ్రహం పట్టలేకపోయిన మహేష్ వెంటనే ఇంట్లోకి వె�
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిపై స్పందించారు. వందే భారత్ రైళ్లలో శుభ్రపరిచే విధానాన్ని మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విమానాల్లో అనుసరించే క్లీనింగ్ విధానాన్ని ఈ రైళ్లలో కూడా పాటించాల�
చెత్తకుప్పలా ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా ఘటుగా స్పందించారు. మన దేశ ప్రజలకు హక్కుల గురించి తెలుసు కానీ బాధ్యతల గురించి తెలియదని ఒకరు విమర్శించారు.
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో మెరుగైన ర్యాంకులే లక్ష్యంగా ప్రతి ఏటా ఎప్పటికప్పుడు సంస్కరణలు చేపడుతున్నది. ప్రజలు చెత్త�
హస్మత్పేట చెరువుకట్ట వ్యర్థాల డంపింగ్ కేంద్రంగా తయారైంది. చెరువును సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఓ వైపు కృషి చేస్తుండగా.. అధికారులు మాత్రం అందుకు తిలోదకాలిస్తున్నారు. అధికారుల నిఘాల�
ఉత్తరప్రదేశ్లో ఓ చెత్తకుప్పలో కరోనా వ్యాక్సిన్లు బయటపడ్డాయి. కన్నౌజ్లోని ఓ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సమీపంలో ఉన్న చెత్తకుప్పలో కొవిషీల్డ్ వ్యాక్సిన్లు బయటపడటంతో అధికారులు విచారణకు ఆదేశించారు
చెత్త శుద్ధి నిర్వహణలో ఇండోర్ తరహాలో బయో మైనింగ్, బయో రేమిడేషన్ విధానానికి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నది. చెత్త గుట్టల నుంచి దుర్వాసన రావడం, వ్యర్థాల నుంచి వెలువడే లీచెట్ సమీపంలోని చెరువులు, భూగ
పీర్జాదిగూడ నగర పాలక సంస్థను స్వచ్ఛ సర్వేక్షణ్ -2022లో ఉత్తమంగా నిలిపేందుకు మేయర్ జక్క వెంకట్రెడ్డి, పాలకవర్గ సభ్యులు , అధికారులు సమాయత్తమయ్యారు. ఇందుకు ప్రాంతాల వారీగా ప్రజలను పరిశుభ్రతలో