మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్యం పడకేసింది. చెరువుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి రోడ్లకు అడ్డంగా వేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Jewellery | సాధారణంగా ఎవరైనా కొన్ని రోజులు ఇంటిని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లే సమయంలో తమ ఇంట్లోని విలువైన వస్తువులను ఎవరూ గుర్తించని చోట దాస్తుంటారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)కు చెందిన ఓ వ్యక్తి మాత్రం నగల పెట్టెను
ఉత్త చెత్తే కదా అనుకోకండి. చెత్త కూడా కాసులు కురిపిస్తున్నది. ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే చెత్త నుంచి కూడా ఏటా కోట్లలో ఆదాయం సంపాదించవచ్చని నిరూపిస్తున్నది తెలంగాణ మున్సిపల్ శాఖ.
Indore Businessman | మహేష్ పటేల్తోపాటు అతడి కుమారుడు కూడా పారిశుద్ధ్య కార్మికులతో వాగ్వాదానికి దిగాడు. వారిని చంపుతానంటూ కుమారుడు ముందుకు రాబోగా తల్లి అడ్డుకున్నది. ఆగ్రహం పట్టలేకపోయిన మహేష్ వెంటనే ఇంట్లోకి వె�
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిపై స్పందించారు. వందే భారత్ రైళ్లలో శుభ్రపరిచే విధానాన్ని మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విమానాల్లో అనుసరించే క్లీనింగ్ విధానాన్ని ఈ రైళ్లలో కూడా పాటించాల�
చెత్తకుప్పలా ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా ఘటుగా స్పందించారు. మన దేశ ప్రజలకు హక్కుల గురించి తెలుసు కానీ బాధ్యతల గురించి తెలియదని ఒకరు విమర్శించారు.