Garbage | ప్రజా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కారానికి మున్సిపల్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని నాగారం మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి అన్నారు.
చెత్త కుప్ప ఎత్తమని మాటకు మాట పెరిగి మున్సిపల్ జవాన్ పై దాడి చేసిన సంఘటన ఆదివారం వేముల వారి పట్టణంలో చోటుచేసుకుంది. కోరుట్ల బస్టాండ్ నుండి మల్లారం వెళ్లే రహదారిలో మున్సిపల్ సిబ్బంది రోడ్డుపై చెత్త కుప్ప
గ్రామాల్లో చెత్తా.. చెదారం నిండిపోవడంతో దుర్వాసన వేదజల్లడంతో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నట్లు గమనించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో డంపింగ్ యార్డుల (Dumping Yard) నిర్మాణం చేపట్టిన సంగతి తెలి�
మాడ్గుల ప్రభుత్వ కాలేజీ ముందు స్థలం వ్యర్థాలకు నిలయంగా మారింది. పలువురు చికెన్ వ్యాపారాలు రాత్రిపూట కోళ్ల వ్యర్థాలను తీసుకొచ్చి ఈ కాలేజీ ముందే వేసి వెళ్లిపోతున్నారు. పార్టీలు, ఫంక్షన్లు చేసుకునే వారు �
స్వచ్ఛ ఆటో కార్మీకులు ప్రతి ఇంటి నుండి తడి పొడి చెత్తను వేరుగా స్వీకరించాలని కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ ఆదేశించారు. నగరపాలక సంస్థ కళాభారతి లో పారిశుధ్య విభాగం అధికారులు సిబ్బందితో శనివారం సమీక్ష సమావేశం �
GHMC | జీహెచ్ఎంసీ సర్కిల్-18 పరిధిలో పారిశుద్ధ్య విభాగం నిద్రమత్తులో జోగుతోంది. వాణిజ్య సముదాయాలు, షాపుల వద్ద నుంచి మామూళ్ల వసూలుతో పాటు ఫుట్పాత్లపై చిరువ్యాపారాలను ఏర్పాటు చేయించడం, నెలవారీ అద్దెలు వసూ
Man Kills Wife | భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానించాడు. దీంతో సోదరుడు, బంధువైన మహిళతో కలిసి భార్యను హత్య చేశాడు. ఇంటి సమీపంలోని చెత్త కుప్ప దగ్గర ఆమె మృతదేహాన్ని పాతిపెట్టారు.
బొల్లారం లోని హిందూ శ్మశాన వాటికను చెత్త డంపింగ్ యార్డ్ గా రాంకీ , జీహెచ్ఎంసీ మార్చడాన్ని నిరసిస్తూ.. రెండో రోజు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి చెత్తలో కూర్చొని నిరసన తెలిపారు.
Swati Maliwal | రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ వినూత్నంగా నిరసన తెలిపారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద చెత్త పోశారు. ఢిల్లీ అంతా చెత్తమయంగా మారిందని, ఆప్ ప్రభుత్వం పట్టించుకోవడంలేద�
కౌన్సిలర్లు కన్నె ర్ర చేశారు. భూత్పూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులు విధులు నిర్వర్తిస్తుండగానే తాళం వేశారు. అభివృద్ధి పనులు చేపట్టడం లేదని.. సమస్యలు పట్టించుకోవడం లేదంటూ నిరసన తెలిపారు. సోమవారం బల్�
గుజరాత్లోని పల్లె మహిళలు.. పనికిరాదని పారబోసే చెత్తతోనే సంపదను సృష్టిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తూ.. సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. దానిని విక్రయిస్తూ.. అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్న�
వ్యర్థాల నిర్వహణలో జీహెచ్ఎంసీ అభాసుపాలవుతున్నది. అధికార పార్టీ కార్పొరేటర్లే బల్దియా విధానాలను తప్పుపడుతున్నారు. పారిశుధ్య నిర్వహణలో అక్రమాల కట్టడిలో వైఫల్యం చెందిన యంత్రాంగం..