ప్రభుత్వం చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయరాదని ఎన్నిసార్లు చెప్పినా తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇంటింటికీ రెండు చెత్త బుట్టలు ఇచ్చి తడి, పొడి చెత్త వేర్వేరుగా స్వచ్ఛ వాహనాలకు అందించాలని అవగాహన కల
స్వచ్ఛ బడంగ్పేటగా తీర్చిదిద్దాడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాల
స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా అడుగులు వేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఇకపై చెత్త సేకరణను మరింత ప్రణాళికా బద్ధంగా చేపట్టనున్నారు. చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుధ్య ప్రమాణాలు పెంచేందుకు ఇటీవల స్వచ్ఛ
గ్రామపంచాయతీల్లో చెత్తతో ఆదాయం సృష్టించటం అద్భుతమని, ఇలా ఆదాయాన్ని సమకూర్చుకొంటున్న తొలి గ్రామం.. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలానికి చెందిన ముక్రా(కే) అని కేంద్రం కొనియాడింది. ‘బెస్ట్ ప్రాక్టీసెస�
కొలంబియా: అక్రమంగా దిగుమతి అయిన సుమారు 3,000 టన్నుల చెత్తను బ్రిటన్కు శ్రీలంక తిప్పి పంపింది. సోమవారం చివరిగా 45 కంటైనర్లతో కూడిన కార్గో షిప్ కొలంబియా పోర్టు నుంచి బ్రిటన్కు బయలుదేరింది. పలు ఆసియా దేశాలను
నేరేడ్మెట్, నవంబర్ 14 : సఫిల్గూడ రైల్వే స్టేషన్ సమీపంలో చెత్త కుప్పలు గుట్టలుగా పేరుకుపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారింది. స్టేషన్ టికెట్ కౌంటర్కు వెళ్లాలన్నా..రైల్వే రిటైర్డ్ ఎంప్లా�
మణికొండ : తడి, పొడి చెత్తలను వేర్వురుగా చేయకుండా ఇచ్చే వారిపై జరిమానాలను విధించాలని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలు జారీచేశారు. శుక్రవారం మణికొండ మున్సిపాలిటీ డంపింగ్ యార్�
సికింద్రాబాద్, : గ్రేటర్ హైద్రాబాద్ను చెత్తరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులను, స్థానికులను భాగస్వామ్యం చేయాలనే సంకల్పంతో ప్రణాళికను రూపొందించారు. ప్రజలు ఎక్కడ�