హైదరాబాద్ శివార్లలో భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెంట్ పరిధిలో మహేశ్వరం ఎస్వోటీ, అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ కంటైనర్�
Railway Stations | మరికొద్ది సమయంలోనే మీరు గమ్యస్థానం చేరుకునే ట్రైన్ వస్తుందనే అనౌన్స్మెంట్తో ప్రయాణికులు అప్రమత్తం అవుతుంటారు. ఇక నుండి రైల్వే స్టేషన్లో ఆకతాయిలు ఉంటారు జాగ్రత్త అనే అనౌన్స్మెంట్ కూడా చేయ�
Hyderabad | మత్తుకు బానిసైన ఓ యువకుడు తాను నివాసం ఉంటున్న ఫ్లాట్లోనే గంజాయి మొక్కలను సాగు చేశాడు. ఈ విషయం ఇరుగుపొరుగు వాళ్ల ద్వారా పోలీసులకు తెలిసింది. దీంతో ఆ ఇంటిపై దాడి చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు
ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.3.75 లక్షల విలువ చేసే 15కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నా రు.
Hyderabad | ఛత్తీస్గఢ్ నుండి హైదరాబాద్కు కారులో అక్రమంగా తరలిస్తున్న 14 కిలోల గంజాయిని ఎస్టీఎఫ్డీ పోలీసులు పట్టుకున్నారు. మహిళతోపాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
ఒడిశా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న 32కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని, ఏడుగురిని రిమాండ్కు తరలించినట్లు సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు తెలిపారు. గురువారం మునిపల్లి మండలం బుధేరా పోలీస్�
Hyderabad | దొంగతనాలు, డ్రగ్ స్మగ్లింకు పాల్పడుతున్న ముఠాను కీసర, మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి(Thieves arrested) రూ.9.56 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు.
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ సూచించారు. శనివారం అమీన్పూర్ మున్సిపాలిటీలోని బాలాజీ ఫంక్షన్హాల్లో సైబర్ నేరాలపై పోలీసులు ప్రజలకు, విద్యార్�
అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా చేసే పాత నేరస్తుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 62 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సౌత్ఈస్ట్ జోన్ డీపీపీ కాంతిలాల్ సుభాష్ పాటిల్ అన్నారు. ఆదివారం సాయంత్రం సైదాబా
డ్రగ్ సఫ్లయర్స్ తమ వ్యాపారాన్ని హైదరాబాద్లో నిర్వహించేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నారు. నూతన సంవత్సర వేడుకులు దగ్గర పడుతుండటంతో ముంబై, గోవా, బెంగళూర్ నుంచి డ్రగ్స్ హైదరాబాద్కు సరఫరా చేసేందుకు
హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో జరిగే నూతన సంవత్సర వేడుకలపై పటిష్టమైన నిఘా పెట్టాలని, ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు, ఇతర ప్రాంతాలకు చెందిన నాన్డ్యూటీ పెయిడ్ మద్యం సరఫరా, వినియోగం జరగకు�
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. గాదిగూడ, నార్నూర్ మండలంలోని నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని పోలీస్శాఖ ఆధ్వ
బీహార్ కేంద్రంగా నగరంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 4.957 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
రేషన్ బియ్యం, ఇసుక, గుట్కా, గంజాయి వంటి వాటితో అక్రమ వ్యాపారాలు చేస్తే సహించేది లేదని, నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని మల్టీ జోన్- 2 ఐజీ సత్యనారాయణ అన్నారు.
గంజాయి విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ యాదవేందర్రెడ్డి తెలిపారు. సోమవారం ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ర్టానికి చెందిన సుభాశ్ హంతాల అనే గంజాయి విక్రేతకు నెల రోజుల క్రిత�