డ్రగ్ సఫ్లయర్స్ తమ వ్యాపారాన్ని హైదరాబాద్లో నిర్వహించేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నారు. నూతన సంవత్సర వేడుకులు దగ్గర పడుతుండటంతో ముంబై, గోవా, బెంగళూర్ నుంచి డ్రగ్స్ హైదరాబాద్కు సరఫరా చేసేందుకు
హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో జరిగే నూతన సంవత్సర వేడుకలపై పటిష్టమైన నిఘా పెట్టాలని, ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు, ఇతర ప్రాంతాలకు చెందిన నాన్డ్యూటీ పెయిడ్ మద్యం సరఫరా, వినియోగం జరగకు�
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. గాదిగూడ, నార్నూర్ మండలంలోని నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని పోలీస్శాఖ ఆధ్వ
బీహార్ కేంద్రంగా నగరంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 4.957 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
రేషన్ బియ్యం, ఇసుక, గుట్కా, గంజాయి వంటి వాటితో అక్రమ వ్యాపారాలు చేస్తే సహించేది లేదని, నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని మల్టీ జోన్- 2 ఐజీ సత్యనారాయణ అన్నారు.
గంజాయి విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ యాదవేందర్రెడ్డి తెలిపారు. సోమవారం ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ర్టానికి చెందిన సుభాశ్ హంతాల అనే గంజాయి విక్రేతకు నెల రోజుల క్రిత�
ఒడిశా నుంచి నగరానికి తరలిస్తున్న గంజాయిని శామీర్పేట పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 26 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం శామీర్పేట పోలీస్
పోలీసులకు అనుమానం రాకుండా ఖరీదైన కార్లను ఉపయోగిస్తూ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా సూర్యాపేట జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. కారు వెనుకాల బంపర్ డూమ్ మధ్యలో ప్రత్యేకంగా జాలి ఏర్పాటు చేసి అందులో
గంజాయి స్మగ్లర్లతో సంబంధాలు ఉన్న పోలీసులపై వేటు పడింది. ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఎస్సైలు అంబారియా, మారుతి నాయక్, కానిస్టేబుళ్లు మధు, వినయ్ను సస్పెండ్ చేస్తూ ఐజీ సత్యనా�
Kerala Students | పాఠశాల విహారయాత్ర కోసం వచ్చిన విద్యార్థులు గుట్టుగా గంజాయిని సేకరించారు. ఎక్సైజ్ కార్యాలయాలన్ని వర్క్షాప్గా పొరబడి లోపలకు వెళ్లారు. గంజాయితో కూడిన బీడీలను కాల్చేందుకు అగ్గిపెట్టె కోసం అక్కడి
Ganja | గంజాయి(Ganja) విక్రయిస్తున్న దంపతులను(Couple arrested) ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా ముటుకూరు గ్రామానికి చెందిన యరపతి గోపి ( 25), చల్లా ఉమా మహేశ్వరి (24) ఇద్దరు భ
Case Against SP MP | ఒక ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాలో భారీగా గంజాయి సేవిస్తారని అన్నారు. ఈ నేపథ్యంలో గంజాయిని చట్టబద్ధం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ ఎంపీపై కేసు నమో�