Ganja | ఆంధ్రా-ఒడిశా బోర్డర్ నుండి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్నారని పక్కా సమాచారం మేరకు పాల్వంచలోని నవ భారత్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు ఎండు గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు.
Konark Express | కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో రెండు బ్యాగులు అనుమానస్పదంగా కనిపించగా వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాగుల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుకున్నారు. మధిర రైల్వే స్టేషన్లో గంజాయ�
ఒకే ఒక్కడు.. కంటెయినర్లో తుక్కు మాటున గంజాయిని ఏపీ నుంచి హైదరాబాద్ మహా నగరం మీదుగా మహారాష్ట్రకు తరలిస్తూ రాచకొండ పోలీసులకు అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్గా పట్టుబడ్డాడు.
హైదరాబాద్ శివార్లలో భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెంట్ పరిధిలో మహేశ్వరం ఎస్వోటీ, అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ కంటైనర్�
Railway Stations | మరికొద్ది సమయంలోనే మీరు గమ్యస్థానం చేరుకునే ట్రైన్ వస్తుందనే అనౌన్స్మెంట్తో ప్రయాణికులు అప్రమత్తం అవుతుంటారు. ఇక నుండి రైల్వే స్టేషన్లో ఆకతాయిలు ఉంటారు జాగ్రత్త అనే అనౌన్స్మెంట్ కూడా చేయ�
Hyderabad | మత్తుకు బానిసైన ఓ యువకుడు తాను నివాసం ఉంటున్న ఫ్లాట్లోనే గంజాయి మొక్కలను సాగు చేశాడు. ఈ విషయం ఇరుగుపొరుగు వాళ్ల ద్వారా పోలీసులకు తెలిసింది. దీంతో ఆ ఇంటిపై దాడి చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు
ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.3.75 లక్షల విలువ చేసే 15కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నా రు.
Hyderabad | ఛత్తీస్గఢ్ నుండి హైదరాబాద్కు కారులో అక్రమంగా తరలిస్తున్న 14 కిలోల గంజాయిని ఎస్టీఎఫ్డీ పోలీసులు పట్టుకున్నారు. మహిళతోపాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
ఒడిశా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న 32కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని, ఏడుగురిని రిమాండ్కు తరలించినట్లు సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు తెలిపారు. గురువారం మునిపల్లి మండలం బుధేరా పోలీస్�
Hyderabad | దొంగతనాలు, డ్రగ్ స్మగ్లింకు పాల్పడుతున్న ముఠాను కీసర, మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి(Thieves arrested) రూ.9.56 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు.
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ సూచించారు. శనివారం అమీన్పూర్ మున్సిపాలిటీలోని బాలాజీ ఫంక్షన్హాల్లో సైబర్ నేరాలపై పోలీసులు ప్రజలకు, విద్యార్�
అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా చేసే పాత నేరస్తుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 62 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సౌత్ఈస్ట్ జోన్ డీపీపీ కాంతిలాల్ సుభాష్ పాటిల్ అన్నారు. ఆదివారం సాయంత్రం సైదాబా