అక్రమంగా గంజాయి విక్రయాలు చేపడుతున్న వారిపై మంగళ్హాట్ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గంజాయి క్రయ, విక్రయాలు, రవాణాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అరెస్ట్లు చేసి గంజాయిని స్వాధీనం చేసుకుంట�
Ganja seize | ఆంధ్రా - ఒడిశా సరిహద్దు నుండి తరలిస్తున్న గంజాయిని జనగామలో పోలీసులు పట్టుకున్నారు. డీసీఎం వ్యాన్లో గంజాయిని తరలిస్తుండగా.. టాస్క్ఫోర్స్, లింగాల ఘన్పూర్ పోలీసులు సంయుక్తంగా దాడులు న
వికారాబాద్ : గంజాయి అమ్మిన, కొన్న ముగ్గురిని మంగళవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహేల్ అనే మహిళ రైల్వేస్�
1,612 కిలోలు స్వాధీనం.. నలుగురు అరెస్టు సంగారెడ్డి అర్బన్/ములుగు, జనవరి 26: రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో రూ.2.90 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నుంచి మహారాష్ట్రలోని నా
చెన్నై : చదువు కోసం భారత్కు వచ్చి ఆపై గంజాయి సరఫరా చేపట్టిన రువాండా జాతీయుడిని (32)ని తమిళనాడులోని కోయంబత్తూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నార�
కొత్త రూటుకు.. కొత్తూరులో చెక్ రూట్ మ్యాప్ను నమ్ముకున్న.. గంజాయి స్మగ్లర్లు గూగుల్లో సెర్చ్చేసి.. దొంగరూట్లు కనిపెట్టి.. హైవే, టోల్ ప్లాజా మార్గం కాకుండా..గ్రామాలు, గల్లీల ద్వారా ప్రయాణం ఏపీ టూ మహారాష�
వెంగళరావునగర్ : నిషేధిత గంజాయి, హాష్ ఆయిల్ తరలిస్తున్న ముగ్గురిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరు మైనర్ బాలుడు కావడం గమనార్హం. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పి.వి రామ్ప్రసాదరావు తెలి
షాద్నగర్ : అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయిని షాద్నగర్ పోలీసులు మంగళవారం రాత్రి షాద్నగర్ పట్టణ శివారులోని చటాన్పల్లి బైపాస్ వద్ద పట్టుకున్నారు. కర్నూల్ జిల్లా నంద్యాలకు చెందిన కుమ్మర చిన్నఎ�
Nizamabad | జిల్లా కేంద్రంలోని 5వ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. తనిఖీల్లో భాగంగా పలు వాహనాలను పోలీసులు పరిశీలించారు. రెండు ఆటోల్లో తరలిస్తున్న 44 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం
Kothagudem | కొత్తగూడెంలో రూ. కోటి విలువ చేసే 524.4 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో రాజస్థాన్కు చెందిన ఇద్దరు డ్రైవర్ల నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించార
బేగంపేట్ : హెరాన్ గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం రాంగోపాల్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 90 గ్రాముల హెరాయిన్, 200 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నా
మారేడ్పల్లి : రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 5 గురు నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 38 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవ�
సిటీబ్యూరో, నవంబరు 17(నమస్తే తెలంగాణ) : సైబరాబాద్, రాచకొండ, రైల్వే పోలీసులు గంజాయి, డ్రగ్స్ సరఫరాపై డేగ కన్ను పెట్టారు. ముంబై నుంచి హైదరాబాద్కు డ్రగ్స్, విశాఖ, ఒడిశా రాష్ర్టాల నుంచి ముంబైకి గంజాయిని తరలిస