గంజాయి స్మగ్లర్లపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే నగరంలో మత్తు ఆనవాళ్లు లేకుండా కొరఢా జుళిపిస్తున్న పోలీసులు.. తెలంగాణ మీదుగా ఇతర రాష్ర్టాలకు మత్తు పదార్థాలు తరలించే ముఠా
ఏజెన్సీ ప్రాంతాల నుంచి హాష్ ఆయిల్ తక్కువ ధరకు తెచ్చి హైదరాబాద్, బెంగళూర్లో అధిక ధరలకు విక్రయిస్తున్న ప్రధాన హాష్ ఆయిల్ సరఫరాదారుడితో పాటు మరో ముగ్గురు విక్రేతలను హెచ్న్యూ అరెస్ట్ చేసింది.
ఎక్సైజ్ అధికారులు రూ.5 లక్షల విలువచేసే 24.282 కిలోల గంజాయి పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఏ చంద్రయ్య మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎక్సై�
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. చేవెళ్ల వద్ద 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఏడుగురిని అరెస్టు చేశారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.10లక్షల వరకు ఉంటుందని
అక్రమంగా గంజాయి విక్రయాలు చేపడుతున్న వారిపై మంగళ్హాట్ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గంజాయి క్రయ, విక్రయాలు, రవాణాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అరెస్ట్లు చేసి గంజాయిని స్వాధీనం చేసుకుంట�
Ganja seize | ఆంధ్రా - ఒడిశా సరిహద్దు నుండి తరలిస్తున్న గంజాయిని జనగామలో పోలీసులు పట్టుకున్నారు. డీసీఎం వ్యాన్లో గంజాయిని తరలిస్తుండగా.. టాస్క్ఫోర్స్, లింగాల ఘన్పూర్ పోలీసులు సంయుక్తంగా దాడులు న
వికారాబాద్ : గంజాయి అమ్మిన, కొన్న ముగ్గురిని మంగళవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహేల్ అనే మహిళ రైల్వేస్�
1,612 కిలోలు స్వాధీనం.. నలుగురు అరెస్టు సంగారెడ్డి అర్బన్/ములుగు, జనవరి 26: రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో రూ.2.90 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నుంచి మహారాష్ట్రలోని నా
చెన్నై : చదువు కోసం భారత్కు వచ్చి ఆపై గంజాయి సరఫరా చేపట్టిన రువాండా జాతీయుడిని (32)ని తమిళనాడులోని కోయంబత్తూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నార�
కొత్త రూటుకు.. కొత్తూరులో చెక్ రూట్ మ్యాప్ను నమ్ముకున్న.. గంజాయి స్మగ్లర్లు గూగుల్లో సెర్చ్చేసి.. దొంగరూట్లు కనిపెట్టి.. హైవే, టోల్ ప్లాజా మార్గం కాకుండా..గ్రామాలు, గల్లీల ద్వారా ప్రయాణం ఏపీ టూ మహారాష�
వెంగళరావునగర్ : నిషేధిత గంజాయి, హాష్ ఆయిల్ తరలిస్తున్న ముగ్గురిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరు మైనర్ బాలుడు కావడం గమనార్హం. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పి.వి రామ్ప్రసాదరావు తెలి